పబ్లిక్ ప్లేస్ లో గొడవ. ముగ్గురు మహిళలతో పాటు ఆరుగురు అరెస్ట్
- September 30, 2022
రియాద్: రియాద్ లోని ధుర్మా గవర్నరేట్ పరిధిలో ఘర్షణకు పాల్పడిన ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. పబ్లిక్ ప్లేస్ లో వీరు గొడవకు దిగటంతో జనం ఇబ్బందులు పడ్డారు. సీసీటీవీ కెమెరా ద్వారా నిందితులను గుర్తించారు. పాత గొడవల కారణంగానే వీరు గొడవ పడ్డట్లు పోలీసులు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను స్నాప్ చాట్ ద్వారా పోలీసులు షేర్ చేశారు. "ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించిన ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశాం. ఇందులో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు." అని పోలీసులు ప్రకటించారు.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









