పబ్లిక్ ప్లేస్ లో గొడవ. ముగ్గురు మహిళలతో పాటు ఆరుగురు అరెస్ట్
- September 30, 2022
రియాద్: రియాద్ లోని ధుర్మా గవర్నరేట్ పరిధిలో ఘర్షణకు పాల్పడిన ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. పబ్లిక్ ప్లేస్ లో వీరు గొడవకు దిగటంతో జనం ఇబ్బందులు పడ్డారు. సీసీటీవీ కెమెరా ద్వారా నిందితులను గుర్తించారు. పాత గొడవల కారణంగానే వీరు గొడవ పడ్డట్లు పోలీసులు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను స్నాప్ చాట్ ద్వారా పోలీసులు షేర్ చేశారు. "ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించిన ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశాం. ఇందులో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు." అని పోలీసులు ప్రకటించారు.
తాజా వార్తలు
- రాష్ట్రాభివృద్ధికి ఎన్ఆర్ఎలు సహకరించాలి: మంత్రి నారా లోకేష్
- టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ అధికార నివాసభవనంలో ఘనంగా దీపావళి వేడుకలు
- ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం..
- వైట్ హౌస్లో దీపావళి వేడుకలు..
- రియాద్ లో డెమోగ్రఫిక్ సర్వే ప్రారంభం..!!
- నవంబర్ 22న నేచురల్ హిస్టరీ మ్యూజియం ప్రారంభం..!!
- ఓల్డ్ దోహా పోర్ట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- ఒమన్లో 56.8% పెరిగిన కార్డియాక్ పరికరాల దిగుమతులు..!!
- కువైట్ లేబర్ మార్కెట్లో భారతీయులదే అగ్రస్థానం..!!
- బహ్రెయిన్ లో ఆసియా యూత్ గేమ్స్ ప్రారంభం..!!