పబ్లిక్ ప్లేస్ లో గొడవ. ముగ్గురు మహిళలతో పాటు ఆరుగురు అరెస్ట్
- September 30, 2022
రియాద్: రియాద్ లోని ధుర్మా గవర్నరేట్ పరిధిలో ఘర్షణకు పాల్పడిన ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. పబ్లిక్ ప్లేస్ లో వీరు గొడవకు దిగటంతో జనం ఇబ్బందులు పడ్డారు. సీసీటీవీ కెమెరా ద్వారా నిందితులను గుర్తించారు. పాత గొడవల కారణంగానే వీరు గొడవ పడ్డట్లు పోలీసులు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను స్నాప్ చాట్ ద్వారా పోలీసులు షేర్ చేశారు. "ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించిన ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశాం. ఇందులో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు." అని పోలీసులు ప్రకటించారు.
తాజా వార్తలు
- ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా..
- డిసెంబర్ 31లోపు ఈ పనులు చేయకపోతే భారీ జరిమానా!
- తిరుమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త
- సౌదీ అరేబియాలో యాచనకు పాల్పడుతున్న పాక్ పౌరులపై వేటు
- తెలంగాణ: 325 పోలీస్ డ్రైవర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్..
- అన్నమాచార్య ప్రాజెక్టులో స్వరలయ ఆర్ట్స్ (సింగపూర్) భక్తిసంగీత వైభవం
- శాంతి బిల్లు 2025కు పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్
- FIFA వరల్డ్ కప్ విజేతకు రూ.450 కోట్లు
- కుప్పకూలిన విమానం..ప్రముఖ రేసర్ కన్నుమూత
- కువైట్ లో జనవరి 1వ తేదీన సెలవు..!!







