సైబర్ సెక్యూరిటీపై ప్రచారాన్ని ప్రారంభించిన సౌదీ
- October 02, 2022
రియాద్: జాతీయ సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ క్యాంపెయిన్ను ప్రారంభించినట్లు నేషనల్ సైబర్ సెక్యూరిటీ అథారిటీ(NCA) తెలిపింది. ఇది జాతీయ భద్రతను పరిరక్షించడంతోపాటు సైబర్ సెక్యూరిటీపై అవగాహన పెంచుతుందన్నారు. జాతీయ అధికారుల కోసం 12 సెషన్లు, సైబర్ సెక్యూరిటీపై అవగాహన కోసం నాలుగు అథారిటీల ప్రధాన కార్యాలయాల్లో మొబైల్ ఎగ్జిబిషన్లు, “లా తఫ్తా మజలాన్” అనే అవగాహన పెంచే ప్రోగ్రాంతో సహా సైబర్ సెక్యూరిటీ గురించి అవగాహన పెంచడానికి భౌతిక, డిజిటల్ ఈవెంట్లను ప్రచారంలో భాగంగా నిర్వహించనున్నట్లు NCA పేర్కొంది. ఈ ప్రచారం సైబర్ సెక్యూరిటీ పట్ల అవగాహన కల్పిచడంతోపాటు ఆన్లైన్ బెదిరింపులను తగ్గించడంలో సహాయపడుతుందన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా శతావధాన కార్యక్రమం
- విద్యార్థుల కోసం పార్ట్నర్ షిప్ సమ్మిట్: సీఎం చంద్రబాబు
- భారత్లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు







