325 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించిన సుల్తాన్

- October 08, 2022 , by Maagulf
325 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించిన సుల్తాన్

మస్కట్: మొహమ్మద్ ప్రవక్త(స) పుట్టినరోజు సందర్భంగా 325 మంది ఖైదీలకు హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిఖ్ క్షమాభిక్ష ప్రసాదించారు. మొత్తం 325 మంది ఖైదీలకు హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిఖ్ క్షమాభిక్ష ప్రసాదించినట్లు రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు. ఇందులో 141 మంది ప్రవాసులు కూడా ఉన్నారని వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com