నర్సరీ పిల్లలపై దాడి చేసినందుకు మూడేళ్లు జైలుశిక్ష, బహిష్కరణ
- October 12, 2022
మనామా: ప్రత్యేక అవసరాలు గల పిల్లలపై దాడికి పాల్పడిన కేసులో దోషిగా తేలిన ఓ ప్రవాస మహిళకు మూడేళ్ల జైలు శిక్ష పడింది. దీంతోపాటు జైలుశిక్ష పూర్తయిన తర్వాత దేశం నుంచి భహిష్కరించాలని కోర్టు ఆదేశించింది. నర్సరీ ఉద్యోగి పిల్లవాడిని కొట్టిన వీడియోను మరొక ఉద్యోగి తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయింది. ఈ ఘటనపై పబ్లిక్ ప్రాసిక్యూషన్ దర్యాప్తు ప్రారంభించింది. దాడి ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీని సమీక్షించింది. పిల్లలపై దాడికి పాల్పడ్డ ఉద్యోగులను అరెస్టు చేయాలని ఆదేశించింది. పర్మిట్ లేకుండా పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులకు BHD100 జరిమానా విధించారు. శిక్ష పూర్తయిన తర్వాత దేశం నుండి శాశ్వతంగా బహిష్కరించాలని ఆదేశించారు.
తాజా వార్తలు
- గిన్నిస్ రికార్డుకు సిద్ధమవుతున్న అయోధ్య!
- కువైట్ లో ది లీడర్స్ కాన్క్లేవ్..!!
- సౌదీలో 23,094 మంది అరెస్టు..!!
- బహ్రెయిన్ లో మెసేజ్ స్కామ్స్ పెరుగుదల..!!
- ప్రపంచ శాంతికి ఖతార్ కృషి..!!
- బర్నింగ్ డాల్ ట్రెండ్ పై దుబాయ్ పోలీసుల వార్నింగ్..!!
- ROHM లో స్టార్ డయానా హద్దాద్ కాన్సర్ట్..!!
- దోహా చర్చలతో పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ శాంతి ఒప్పందం
- శంకర నేత్రాలయ USA తమ 'అడాప్ట్-ఎ-విలేజ్' దాతలకు అందిస్తున్న ఘన సత్కారం
- నవంబర్ 14, 15న సీఐఐ భాగస్వామ్య సదస్సు–ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు సమీక్ష