ఖర్జూరంలో డ్రగ్స్ స్మగ్లింగ్: పాకిస్థాన్ వ్యక్తిపై విచారణ ప్రారంభం
- October 15, 2022
బహ్రెయిన్: ఖర్జూరాల మాటున డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన పాకిస్థాన్ వ్యక్తిపై విచారణ ప్రారంభమైనట్లు బహ్రెయిన్ భద్రతా దళాలు వెల్లడించాయి. ఈ ఘటన ఆగస్టులో బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది. పాకిస్థాన్ నుంచి 23 ఏళ్ల వ్యక్తి వ్యవహారం అనుమానస్పదంగా ఉండటంతో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకొని విచారించగా.. నిందితుడు స్మగ్లింగ్ విషయాన్ని వెల్లడించినట్లు కోర్టు ఫైల్స్ చెబుతున్నాయి. అతను డేట్స్ లలో ప్రీగాబాలిన్ (లిరికా బ్రాండ్) ను దాచి బహ్రెయిన్ లోకి అక్రమంగా రవాణా చేసేందుకు ప్రయత్నించినట్లు భద్రతా దళాలు అతనిపై కేసు నమోదు చేసి ప్రాసిక్యూషన్ కు అప్పగించారు.
తాజా వార్తలు
- తన కారు డ్రైవర్ కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన విజయ్
- యూఏఈ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తూ మరింత బలంగా ఆవిర్భవిస్తుంది: షేక్ మహమ్మద్
- దమ్మామ్, జుబైల్ పోర్టులలో ఫీజు మినహాయింపు పొడిగింపు..!!
- ప్రాంతీయ భద్రత, సముద్ర ముప్పులపై అరబ్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- మార్కెట్ స్టెబిలిటీ కోసం సీపీఏ ముమ్మర ప్రయత్నాలు..!!
- ఖతార్ లో పాస్పోర్ట్ డైరెక్టరేట్కు చెందిన 11 సేవా కేంద్రాలు, పని వేళలు..!!
- కువైట్ లో క్షిపణి, డ్రోన్ దాడుల్లో 10 మందికి గాయాలు..!!
- జెబెల్ అలీలో ప్రారంభమైన సూపర్ బజార్ హైపర్మార్కెట్..అపూర్వ ఆదరణ..!!
- ఏప్రిల్ 1 నుంచి పాన్ దరఖాస్తులో మార్పులు
- ముంబై ఇండియన్స్ కొత్త రన్ చేజ్ రికార్డు









