ఖర్జూరంలో డ్రగ్స్ స్మగ్లింగ్: పాకిస్థాన్ వ్యక్తిపై విచారణ ప్రారంభం
- October 15, 2022_1665812596.jpg)
బహ్రెయిన్: ఖర్జూరాల మాటున డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన పాకిస్థాన్ వ్యక్తిపై విచారణ ప్రారంభమైనట్లు బహ్రెయిన్ భద్రతా దళాలు వెల్లడించాయి. ఈ ఘటన ఆగస్టులో బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది. పాకిస్థాన్ నుంచి 23 ఏళ్ల వ్యక్తి వ్యవహారం అనుమానస్పదంగా ఉండటంతో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకొని విచారించగా.. నిందితుడు స్మగ్లింగ్ విషయాన్ని వెల్లడించినట్లు కోర్టు ఫైల్స్ చెబుతున్నాయి. అతను డేట్స్ లలో ప్రీగాబాలిన్ (లిరికా బ్రాండ్) ను దాచి బహ్రెయిన్ లోకి అక్రమంగా రవాణా చేసేందుకు ప్రయత్నించినట్లు భద్రతా దళాలు అతనిపై కేసు నమోదు చేసి ప్రాసిక్యూషన్ కు అప్పగించారు.
తాజా వార్తలు
- రూ.100 నాణెం విడుదల చేసిన ప్రధాని మోదీ..
- ఏపీకి నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు..
- అక్టోబర్ 2025లో 20 రోజుల బ్యాంక్ సెలవులు
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- దుబాయ్ లో IPF (తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండగ వేడుకలు
- ఆయుధాలకు లైసెన్స్.. డెడ్ లైన్ విధించిన ఖతార్..!!
- రియాద్ లో హెల్త్ ప్రాక్టిస్.. డాక్టర్ అరెస్టు..!!
- విజిటర్స్ ను ఆకర్షిస్తున్న యూఏఈ న్యూ సాలరీ కండిషన్..!!
- కార్డ్ చెల్లింపులపై అదనపు ఫీ వసూలు చేయొద్దు..!!
- బహ్రెయిన్,అమెరికా మధ్య గల్ఫ్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభం..!!