కువైట్లో పొగమంచు: అంతర్గత మంత్రిత్వ శాఖ హెచ్చరికలు
- October 17, 2022
కువైట్: దేశంలో పొగమంచు కారణంగా లో విజిబిలిటీ ఉంటుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఆదివారం రాత్రి నుండి పొగమంచు కారణంగా దేశంలో పలు ప్రాంతాల్లో లో విజిబిలిటీ పరిస్థితులు నెలకొన్నాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా డ్రైవింగ్ చేసేటప్పుడు పౌరులు, నివాసితులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. సహాయం అవసరమైతే మంత్రిత్వ శాఖ అత్యవసర ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని అంతర్గత మంత్రిత్వ శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









