కువైట్లో పొగమంచు: అంతర్గత మంత్రిత్వ శాఖ హెచ్చరికలు
- October 17, 2022
కువైట్: దేశంలో పొగమంచు కారణంగా లో విజిబిలిటీ ఉంటుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఆదివారం రాత్రి నుండి పొగమంచు కారణంగా దేశంలో పలు ప్రాంతాల్లో లో విజిబిలిటీ పరిస్థితులు నెలకొన్నాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా డ్రైవింగ్ చేసేటప్పుడు పౌరులు, నివాసితులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. సహాయం అవసరమైతే మంత్రిత్వ శాఖ అత్యవసర ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని అంతర్గత మంత్రిత్వ శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్సీసీ..!!
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..







