టబుక్ రీజియన్లో 3.38-తీవ్రతతో భూకంపం
- October 17, 2022
జెడ్డా: టబుక్ ప్రాంతానికి వాయువ్యంగా ఆదివారం సాయంత్రం 3.38 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు సౌదీ జియోలాజికల్ సర్వే (SGS)కి అనుబంధంగా ఉన్న జియోలాజికల్ హజార్డ్స్ సెంటర్లోని జాతీయ నెట్వర్క్ స్టేషన్లు తెలిపాయి. ప్రకంపనలు టబుక్ ప్రాంతానికి వాయువ్యంగా 48 కి.మీ., 19.37 కి.మీ లోతులో కేంద్రీకృతమై ఉన్నాయని ఎస్జీఎస్ ప్రతినిధి తారిఖ్ అబా అల్-ఖైల్ వెల్లడించారు. గల్ఫ్ ఆఫ్ అకాబా, ఉత్తర ఎర్ర సముద్రం మధ్య ఉన్న టెక్టోనిక్ ఒత్తిళ్ల కారణంగా భూకంపం సంభవించిందన్నారు. భూకంప తీవ్రత తక్కువగా ఉందని, అంత ప్రమాదకరమైనది కాదని.. పౌరులు, నివాసితులు భయపడాల్సిన అవసరం లేదని తారిఖ్ అబా అల్-ఖైల్ వివరించారు.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







