టబుక్ రీజియన్లో 3.38-తీవ్రతతో భూకంపం
- October 17, 2022
జెడ్డా: టబుక్ ప్రాంతానికి వాయువ్యంగా ఆదివారం సాయంత్రం 3.38 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు సౌదీ జియోలాజికల్ సర్వే (SGS)కి అనుబంధంగా ఉన్న జియోలాజికల్ హజార్డ్స్ సెంటర్లోని జాతీయ నెట్వర్క్ స్టేషన్లు తెలిపాయి. ప్రకంపనలు టబుక్ ప్రాంతానికి వాయువ్యంగా 48 కి.మీ., 19.37 కి.మీ లోతులో కేంద్రీకృతమై ఉన్నాయని ఎస్జీఎస్ ప్రతినిధి తారిఖ్ అబా అల్-ఖైల్ వెల్లడించారు. గల్ఫ్ ఆఫ్ అకాబా, ఉత్తర ఎర్ర సముద్రం మధ్య ఉన్న టెక్టోనిక్ ఒత్తిళ్ల కారణంగా భూకంపం సంభవించిందన్నారు. భూకంప తీవ్రత తక్కువగా ఉందని, అంత ప్రమాదకరమైనది కాదని.. పౌరులు, నివాసితులు భయపడాల్సిన అవసరం లేదని తారిఖ్ అబా అల్-ఖైల్ వివరించారు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







