దుబాయ్ విమానాశ్రయంలో 12.5 కిలోల గంజాయి సీజ్
- October 21, 2022
దుబాయ్ : దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 12.5 కిలోల గంజాయిని దుబాయ్ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆఫ్రికా దేశం నుండి దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ఓ ప్రయాణీకుడి దగ్గర ఇది లభించిందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. ప్రయాణికుడి లగేజీని ఎక్స్రే మెషీన్ల ద్వారా స్కాన్ చేయగా.. అనుమానాస్పద వస్తువువుల ఉన్నట్లు గుర్తించినట్లు అధికారులు వివరించారు. అనంతరం అతని రెండు బ్యాగుల నుంచి మొత్తం 12.5 కేజీల గంజాయి ప్యాకేట్లను స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం
- స్పీడ్ పోస్టు పేరుతో గంజాయి స్మగ్లింగ్..హైదరాబాద్లో భారీ రాకెట్ గుట్టురట్టు
- గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!







