దుబాయ్ విమానాశ్రయంలో 12.5 కిలోల గంజాయి సీజ్
- October 21, 2022
దుబాయ్ : దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 12.5 కిలోల గంజాయిని దుబాయ్ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆఫ్రికా దేశం నుండి దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ఓ ప్రయాణీకుడి దగ్గర ఇది లభించిందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. ప్రయాణికుడి లగేజీని ఎక్స్రే మెషీన్ల ద్వారా స్కాన్ చేయగా.. అనుమానాస్పద వస్తువువుల ఉన్నట్లు గుర్తించినట్లు అధికారులు వివరించారు. అనంతరం అతని రెండు బ్యాగుల నుంచి మొత్తం 12.5 కేజీల గంజాయి ప్యాకేట్లను స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!









