250 ఎలక్ట్రానిక్ హుక్కా సెట్లు స్వాధీనం
- October 21, 2022
మస్కట్ : సౌత్ బటిన్హా గవర్నరేట్లోని అనధికార వస్తువుల వ్యాపారులపై కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CPA) దాడులు చేసి ఎలక్ట్రానిక్ హుక్కాలను స్వాధీనం చేసుకుంది. అనధికారిక వర్తకం వస్తువుల నిరోధంలో భాగంగా బర్కాలోని విలాయత్లోని వినియోగదారుల రక్షణ విభాగం సిగరెట్లు, పొగాకు విక్రయాలకు సంబంధించిన సంస్థలో దాడులు చేసి 250 ఎలక్ట్రానిక్ హుక్కా సెట్లను స్వాధీనం చేసుకుందని సీపీఏ తెలిపింది. ఇలాంటి అనధికార వస్తువుల విక్రయాల గురించిన సమాచారం ఉంటే తమకు తెలపాలని సీపీఏ కోరింది. వినియోగదారుల రక్షణ చట్టాలు, నిబంధనలకు లోబడి ఉండాలని సరఫరాదారులను సీపీఏ హెచ్చరించింది.
తాజా వార్తలు
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్







