త్వరలో 'బీఎస్ఎన్ఎల్' కొత్త పధకం
- June 16, 2015ఎస్బీఐతో కలిసి... బీఎస్ఎన్ఎల్.. మరో రెండు నెలల్లో మొబైల్ వాలెట్ సర్వీసులను ప్రారంభించనుంది. తమ మొబైల్ వాలెట్ సేవలు ఇతర సంస్థల సేవలకు భిన్నమైనవని, ఎస్బీఐ ఏటీఎంల నుంచి డబ్బులను డ్రా చేసుకోవచ్చని బీఎస్ఎన్ఎల్ పేర్కొంది. అయితే ఎస్బీఐ ఖాతా, ఎలాంటి ఏటీఎం కార్డ్ లేకుండా డబ్బుల్ని డ్రా చేసుకునే సాంకేతికతను రూపొందిస్తున్నామని బీఎస్ఎన్ఎల్ సీజీఎం (కోల్కతా టెలిఫోన్స్) అమిత్ భట్టాచార్య తెలిపారు. మొబైల్ వాలెట్ ద్వారా సినిమా టికెట్ల బుకింగ్, ప్రీపెయిడ్ కార్డ్స్ రీచార్జ్, ఆన్లైన్ షాపింగ్, యుటిలిటీ బిల్లులను చెల్లించవచ్చు. బీఎస్ఎన్ఎల్ అతి త్వరలోనే 'బీఎస్ఎన్ఎల్ బిజ్' అనే సర్వీసులను ప్రారంభించనుందని సీనియర్ జీఎం బిశ్వజిత్ పాల్ తెలిపారు.
తాజా వార్తలు
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!







