త్వరలో 'బీఎస్ఎన్ఎల్' కొత్త పధకం
- June 16, 2015ఎస్బీఐతో కలిసి... బీఎస్ఎన్ఎల్.. మరో రెండు నెలల్లో మొబైల్ వాలెట్ సర్వీసులను ప్రారంభించనుంది. తమ మొబైల్ వాలెట్ సేవలు ఇతర సంస్థల సేవలకు భిన్నమైనవని, ఎస్బీఐ ఏటీఎంల నుంచి డబ్బులను డ్రా చేసుకోవచ్చని బీఎస్ఎన్ఎల్ పేర్కొంది. అయితే ఎస్బీఐ ఖాతా, ఎలాంటి ఏటీఎం కార్డ్ లేకుండా డబ్బుల్ని డ్రా చేసుకునే సాంకేతికతను రూపొందిస్తున్నామని బీఎస్ఎన్ఎల్ సీజీఎం (కోల్కతా టెలిఫోన్స్) అమిత్ భట్టాచార్య తెలిపారు. మొబైల్ వాలెట్ ద్వారా సినిమా టికెట్ల బుకింగ్, ప్రీపెయిడ్ కార్డ్స్ రీచార్జ్, ఆన్లైన్ షాపింగ్, యుటిలిటీ బిల్లులను చెల్లించవచ్చు. బీఎస్ఎన్ఎల్ అతి త్వరలోనే 'బీఎస్ఎన్ఎల్ బిజ్' అనే సర్వీసులను ప్రారంభించనుందని సీనియర్ జీఎం బిశ్వజిత్ పాల్ తెలిపారు.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









