అవినీతి ఆరోపణలు.. కేఏయూ అధ్యక్షుడిని తొలగించిన రాజు సల్మాన్
- October 28, 2022
రియాద్ : రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ గురువారం కింగ్ అబ్దుల్ అజీజ్ యూనివర్శిటీ (KAU) అధ్యక్షుడు డాక్టర్ అబ్దుర్రహ్మాన్ అల్-యౌబీని తొలగించారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయనపై రాజు వేటు వేశారు. దీంతోపాటు అవినీతి ఆరోపణలపై విచారణకు ఆదేశించారు. అల్-యౌబీకి వ్యతిరేకంగా ఓవర్సైట్ అండ్ యాంటీ కరప్షన్ అథారిటీ (నజాహా) సమర్పించిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాయల్ డిక్రీ పేర్కొంది. అల్-యౌబీ తన అధికారిక అధికారాలను వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకొని యూనివర్సిటీ నిధుల దుర్వినియోగం, మనీలాండరింగ్, ఫోర్జరీ వంటి నేరాలకు పాల్పడ్డాడని రాయల్ ఆర్డర్ పేర్కొంది.
తాజా వార్తలు
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం
- స్పీడ్ పోస్టు పేరుతో గంజాయి స్మగ్లింగ్..హైదరాబాద్లో భారీ రాకెట్ గుట్టురట్టు
- గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!







