అగ్ని ప్రమాదం.. చిన్నారి సహా తొమ్మిది మందిని రక్షించిన సీడీఏఏ
- October 28, 2022
మస్కట్: దోఫర్ గవర్నరేట్లోని సలాలాలోని విలాయత్లో నివాస భవనంలో జరిగిన అగ్నిప్రమాదం నుండి ఒక చిన్నారి సహా తొమ్మిది మందిని రక్షించినట్లు సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ (CDAA) తెలిపింది. దక్షిణ అల్ సాదా ప్రాంతంలోని ఓ నివాస భవనంలో అగ్ని ప్రమాదం జరిగిందని సమాచారం అందగానే.. ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టినట్లు సీడీఏఏ వెల్లడించింది. ఆ భవనం నుంచి చిన్నారితో సహా తొమ్మిది మంది కుటుంబాన్ని హైడ్రాలిక్ లిఫ్ట్ ద్వారా రక్షించినట్లు సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) తెలిపింది.
తాజా వార్తలు
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!
- సార్ రోడ్డు ప్రమాద నిందితుడికి 9 ఏళ్ల జైలుశిక్ష ఖరారు..!!
- ఆ దేశాలకు ప్రయాణిస్తే SR30,000 జరిమానా,ట్రావెల్ వ్యాన్..!!
- యూఏఈ విద్యా సంస్థల కీలక నిర్ణయం!
- జీ మెయిల్కి వింత పేర్లు పెడితే అకౌంట్ క్లోజ్









