అగ్ని ప్రమాదం.. చిన్నారి సహా తొమ్మిది మందిని రక్షించిన సీడీఏఏ
- October 28, 2022
మస్కట్: దోఫర్ గవర్నరేట్లోని సలాలాలోని విలాయత్లో నివాస భవనంలో జరిగిన అగ్నిప్రమాదం నుండి ఒక చిన్నారి సహా తొమ్మిది మందిని రక్షించినట్లు సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ (CDAA) తెలిపింది. దక్షిణ అల్ సాదా ప్రాంతంలోని ఓ నివాస భవనంలో అగ్ని ప్రమాదం జరిగిందని సమాచారం అందగానే.. ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టినట్లు సీడీఏఏ వెల్లడించింది. ఆ భవనం నుంచి చిన్నారితో సహా తొమ్మిది మంది కుటుంబాన్ని హైడ్రాలిక్ లిఫ్ట్ ద్వారా రక్షించినట్లు సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) తెలిపింది.
తాజా వార్తలు
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం
- స్పీడ్ పోస్టు పేరుతో గంజాయి స్మగ్లింగ్..హైదరాబాద్లో భారీ రాకెట్ గుట్టురట్టు
- గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!







