రుణ భయంతో.. భారతీయ ప్రవాస వ్యక్తి ఆత్మహత్య!
- October 28, 2022
బహ్రెయిన్: భారతీయ కమ్యూనిటీకి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడని బహ్రెయిన్ పోలీసులు తెలిపారు. మృతుడిని రాజీవ్ చెలాపురం (40)గా గుర్తించినట్లు వెల్లడించారు. రెంటల్ కంపెనీలో పనిచేసే రాజీవ్.. భారీగా రుణాలు పొందినట్లు తెలుస్తుందన్నారు. రుణాలను తిరిగి చెల్లించే విషయంలో రాజీవ్ తీవ్ర మానసిక సంఘర్షణకు గురైనట్లు తెలుస్తోందని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో రాజీవ్ సీలింగ్ ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోగా.. బుధవారం గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం
- స్పీడ్ పోస్టు పేరుతో గంజాయి స్మగ్లింగ్..హైదరాబాద్లో భారీ రాకెట్ గుట్టురట్టు
- గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!







