రుణ భయంతో.. భారతీయ ప్రవాస వ్యక్తి ఆత్మహత్య!
- October 28, 2022
బహ్రెయిన్: భారతీయ కమ్యూనిటీకి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడని బహ్రెయిన్ పోలీసులు తెలిపారు. మృతుడిని రాజీవ్ చెలాపురం (40)గా గుర్తించినట్లు వెల్లడించారు. రెంటల్ కంపెనీలో పనిచేసే రాజీవ్.. భారీగా రుణాలు పొందినట్లు తెలుస్తుందన్నారు. రుణాలను తిరిగి చెల్లించే విషయంలో రాజీవ్ తీవ్ర మానసిక సంఘర్షణకు గురైనట్లు తెలుస్తోందని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో రాజీవ్ సీలింగ్ ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోగా.. బుధవారం గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!
- సార్ రోడ్డు ప్రమాద నిందితుడికి 9 ఏళ్ల జైలుశిక్ష ఖరారు..!!
- ఆ దేశాలకు ప్రయాణిస్తే SR30,000 జరిమానా,ట్రావెల్ వ్యాన్..!!
- యూఏఈ విద్యా సంస్థల కీలక నిర్ణయం!
- జీ మెయిల్కి వింత పేర్లు పెడితే అకౌంట్ క్లోజ్
- AP కి కొత్త రాజధానిగా మావిగాన్ ని ప్రతిపాదించిన YS జగన్..
- మేడ్ ఇన్ అమరావతి క్వాంటం హార్డ్ వేర్ లక్ష్యం









