ఉచిత సామూహిక వివాహాల కార్యక్రమానికి చంద్రబాబునాయుడు ..
- April 21, 2016
అనంతపురం జిల్లా రామగిరి మండలం తిరుమల దేవర ఆలయంలో మంత్రి పరిటాల సునీత ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత సామూహిక వివాహాల కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వేద మంత్రోచ్ఛరణల మధ్య 250 జంటలు ఒక్కటయ్యాయి. వివాహాల అనంతరం నూతన దంపతులను చంద్రబాబు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం నేతలు హాజరయ్యారు.
తాజా వార్తలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!









