మదగదరాజా ఏప్రిల్ 29న రిలీజ్..
- April 21, 2016
తమిళ హీరో విశాల్, సుందర్. సి దర్శకత్వంలో మదగదరాజా అనే చిత్రాన్ని చేసారు. ఈ చిత్రంలో అంజలి,వరలక్ష్మీ శరత్ కుమార్ హీరోయిన్ లుగా నటించారు. తాజాగా ఈ చిత్ర ఆడియో వేడుకను గ్రాండ్ గా నిర్వహించింది మదగదరాజా చిత్ర యూనిట్. విజయ్ అంటోని అందించిన సంగీతం ఈ మూవీకి మంచి హైప్ తెచ్చిందని యూనిట్ భావిస్తుంది. సంతానం కీలక పాత్ర ఫోషించారు. ఏప్రిల్ 29న ఈ మూవీ రిలీజ్ కి ప్లాన్ చేస్తుండగా తాజాగా రెండు ట్రైలర్స్ ని విడుదల చేశారు. వాటిపై మీరు ఓ లుక్కేయండి.
తాజా వార్తలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!









