మదగదరాజా ఏప్రిల్ 29న రిలీజ్..
- April 21, 2016
తమిళ హీరో విశాల్, సుందర్. సి దర్శకత్వంలో మదగదరాజా అనే చిత్రాన్ని చేసారు. ఈ చిత్రంలో అంజలి,వరలక్ష్మీ శరత్ కుమార్ హీరోయిన్ లుగా నటించారు. తాజాగా ఈ చిత్ర ఆడియో వేడుకను గ్రాండ్ గా నిర్వహించింది మదగదరాజా చిత్ర యూనిట్. విజయ్ అంటోని అందించిన సంగీతం ఈ మూవీకి మంచి హైప్ తెచ్చిందని యూనిట్ భావిస్తుంది. సంతానం కీలక పాత్ర ఫోషించారు. ఏప్రిల్ 29న ఈ మూవీ రిలీజ్ కి ప్లాన్ చేస్తుండగా తాజాగా రెండు ట్రైలర్స్ ని విడుదల చేశారు. వాటిపై మీరు ఓ లుక్కేయండి.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







