బహ్రెయిన్ పబ్లిక్ బస్ నెట్వర్క్ విస్తరణ
- November 02, 2022
బహ్రెయిన్: నవంబర్ 6 నుండి బహ్రెయిన్లోని అన్ని ప్రాంతాలకు సేవలందించేందుకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్ నెట్వర్క్ ని విస్తరించి.. కొత్త లైన్లను ఏర్పాటు చేయనున్నట్లు రవాణా, కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ముహరక్ గవర్నరేట్, ఇసా టౌన్, సల్మాన్ సిటీ, బుదయ్యా, సార్లోని అన్ని పట్టణాలతోపాటు అదనంగా మనామా, సిత్రా, రిఫా, సదరన్ గవర్నరేట్ కోసం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ కవరేజీలు కొత్త ప్రణాళికలో భాగంగా ఉన్నాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ ప్లానింగ్ అండ్ స్టడీస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ హుస్సేన్ అలీ యాకూబ్ మాట్లాడుతూ.. బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ సమన్వయంతో వినియోగదారుల ప్రయాణాలను సులభతరం చేయడానికి ప్రజా రవాణా సేవలను అందించడానికి మంత్రిత్వ శాఖ కృషి చేస్తుందని తెలిపారు. ప్రయాణికులకు మెరుగైన అనుభవాన్ని కల్పించుందకు మొబైల్ ఇంటర్నెట్ సేవలు, మహిళలకు ప్రత్యేక సీట్లను ఏర్పాటు చేశామన్నారు.
తాజా వార్తలు
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం
- స్పీడ్ పోస్టు పేరుతో గంజాయి స్మగ్లింగ్..హైదరాబాద్లో భారీ రాకెట్ గుట్టురట్టు
- గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!







