షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం
- November 02, 2022
యూఏఈ: షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ (SIBF) 41వ ఎడిషన్ను షార్జా ఎక్స్పో సెంటర్లో మంగళవారం సాయంత్రం సుప్రీం కౌన్సిల్ సభ్యుడు, షార్జా పాలకుడు షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ మహ్మద్ అల్ ఖాసిమి ప్రారంభించారు. ‘స్ప్రెడ్ ద వర్డ్’ థీమ్ కింద జరుగుతున్న ఈ బుక్ పెయిర్ లో 95 దేశాల నుండి 2,213 మంది ప్రచురణకర్తల పబ్లిషర్స్ పాల్గొంటున్నారు. షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ నవంబర్ 13వ తేదీ వరకు జరుగుతుంది.
తాజా వార్తలు
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం
- స్పీడ్ పోస్టు పేరుతో గంజాయి స్మగ్లింగ్..హైదరాబాద్లో భారీ రాకెట్ గుట్టురట్టు
- గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!







