షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం
- November 02, 2022
యూఏఈ: షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ (SIBF) 41వ ఎడిషన్ను షార్జా ఎక్స్పో సెంటర్లో మంగళవారం సాయంత్రం సుప్రీం కౌన్సిల్ సభ్యుడు, షార్జా పాలకుడు షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ మహ్మద్ అల్ ఖాసిమి ప్రారంభించారు. ‘స్ప్రెడ్ ద వర్డ్’ థీమ్ కింద జరుగుతున్న ఈ బుక్ పెయిర్ లో 95 దేశాల నుండి 2,213 మంది ప్రచురణకర్తల పబ్లిషర్స్ పాల్గొంటున్నారు. షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ నవంబర్ 13వ తేదీ వరకు జరుగుతుంది.
తాజా వార్తలు
- వాట్సాప్కు ధీటైన స్వదేశీ యాప్!
- భవిష్యత్తు అంతా AI: సీఎం చంద్రబాబు
- కూలిన మిలిటరీ హెలికాప్టర్: ఆరుగురు మృతి
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం!
- యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం..
- గల్ఫ్లో ఇరాన్ ప్రతీకారం..అమెరికా రాడార్ వ్యవస్థలు ధ్వంసం
- ఇరాన్ దాడులు..పబ్లిక్ హెల్త్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..!!
- పిల్లిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి..!!
- దమ్మామ్ మీదుగా కైరోకు.. కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- వెహికల్ నాయిస్ లిమిట్స్, మోడిఫికేషన్ పై హెచ్చరిక జారీ..!!









