పాఠశాలల క్యాంటీన్లలో వేరుశెనగ ఉత్పత్తులపై నిషేధం
- November 02, 2022
సౌదీ: ఆరోగ్య కారణాల రీత్యా ప్రాథమిక పాఠశాలల క్యాంటీన్లలో అన్ని వేరుశెనగ ఉత్పత్తులను నిషేధించినట్లు సౌదీ విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ, ఆరోగ్య మంత్రిత్వ శాఖతో కూడిన సంయుక్త కమిటీ నివేదిక ఆధారంగా తాజాగా సర్క్యులర్ జారీ చేసినట్లు విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రాథమిక పాఠశాలల క్యాంటీన్లలో అన్ని వేరుశెనగ ఉత్పత్తుల వినియోగంపై నిషేధం విధించినట్లు తాజా ఉత్తర్వుల్లో విద్యాశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- వాట్సాప్కు ధీటైన స్వదేశీ యాప్!
- భవిష్యత్తు అంతా AI: సీఎం చంద్రబాబు
- కూలిన మిలిటరీ హెలికాప్టర్: ఆరుగురు మృతి
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం!
- యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం..
- గల్ఫ్లో ఇరాన్ ప్రతీకారం..అమెరికా రాడార్ వ్యవస్థలు ధ్వంసం
- ఇరాన్ దాడులు..పబ్లిక్ హెల్త్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..!!
- పిల్లిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి..!!
- దమ్మామ్ మీదుగా కైరోకు.. కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- వెహికల్ నాయిస్ లిమిట్స్, మోడిఫికేషన్ పై హెచ్చరిక జారీ..!!









