పాఠశాలల క్యాంటీన్లలో వేరుశెనగ ఉత్పత్తులపై నిషేధం
- November 02, 2022
సౌదీ: ఆరోగ్య కారణాల రీత్యా ప్రాథమిక పాఠశాలల క్యాంటీన్లలో అన్ని వేరుశెనగ ఉత్పత్తులను నిషేధించినట్లు సౌదీ విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ, ఆరోగ్య మంత్రిత్వ శాఖతో కూడిన సంయుక్త కమిటీ నివేదిక ఆధారంగా తాజాగా సర్క్యులర్ జారీ చేసినట్లు విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రాథమిక పాఠశాలల క్యాంటీన్లలో అన్ని వేరుశెనగ ఉత్పత్తుల వినియోగంపై నిషేధం విధించినట్లు తాజా ఉత్తర్వుల్లో విద్యాశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం
- స్పీడ్ పోస్టు పేరుతో గంజాయి స్మగ్లింగ్..హైదరాబాద్లో భారీ రాకెట్ గుట్టురట్టు
- గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం







