పాఠశాలల క్యాంటీన్లలో వేరుశెనగ ఉత్పత్తులపై నిషేధం
- November 02, 2022
సౌదీ: ఆరోగ్య కారణాల రీత్యా ప్రాథమిక పాఠశాలల క్యాంటీన్లలో అన్ని వేరుశెనగ ఉత్పత్తులను నిషేధించినట్లు సౌదీ విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ, ఆరోగ్య మంత్రిత్వ శాఖతో కూడిన సంయుక్త కమిటీ నివేదిక ఆధారంగా తాజాగా సర్క్యులర్ జారీ చేసినట్లు విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రాథమిక పాఠశాలల క్యాంటీన్లలో అన్ని వేరుశెనగ ఉత్పత్తుల వినియోగంపై నిషేధం విధించినట్లు తాజా ఉత్తర్వుల్లో విద్యాశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







