స్వామి బ్రహ్మవిహారిదాస్తో సమావేశమైన అల్ నహ్యాన్
- November 03, 2022
యూఏఈ: యూఏఈ విదేశాంగ, అంతర్జాతీయ సహకార మంత్రి హిస్ హైనెస్ షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భారతీయ సమాజానికి దీపావళి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తన ప్రైవేట్ ప్యాలెస్ లో BAPS కు చెందిన స్వామి బ్రహ్మవిహారిదాస్ అతని బృందంతో అల్ నహ్యాన్ సమావేశమయ్యారు.ఈ సందర్భంగా వారు BAPS హిందూ మందిర్ అభివృద్ధి, పురోగతి తదితర అంశాలపై చర్చించారు.అబుధాబిలో చారిత్రాత్మక హిందూ మందిర నిర్మాణం ద్వారా ప్రేమ, సహనం, సామరస్యం వెల్లివిరియాలని అల్ నహ్యాన్ ఆకాంక్షించారు. BAPS కార్యక్రమాలకు తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని హిస్ హైనెస్ స్పష్టం చేశారు.


తాజా వార్తలు
- శంకర నేత్రాలయ USA న్యూజెర్సీ వారి సంగీతం మరియు నృత్య కార్యక్రమం
- 109 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- అక్రమ బెట్టింగ్..300 యాప్ల పై కేంద్రం ఉక్కుపాదం!
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!
- సీబీఎస్ఈ క్లాస్ 10 అసెస్ మెంట్ స్కీమ్ పై పేరెంట్స్ ఆందోళన..!!
- అల్ ఖోర్ మసీదులో కింగ్ సుల్తాన్ ఈద్ ప్రార్థనలు..!!









