స్వామి బ్రహ్మవిహారిదాస్తో సమావేశమైన అల్ నహ్యాన్
- November 03, 2022
యూఏఈ: యూఏఈ విదేశాంగ, అంతర్జాతీయ సహకార మంత్రి హిస్ హైనెస్ షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భారతీయ సమాజానికి దీపావళి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తన ప్రైవేట్ ప్యాలెస్ లో BAPS కు చెందిన స్వామి బ్రహ్మవిహారిదాస్ అతని బృందంతో అల్ నహ్యాన్ సమావేశమయ్యారు.ఈ సందర్భంగా వారు BAPS హిందూ మందిర్ అభివృద్ధి, పురోగతి తదితర అంశాలపై చర్చించారు.అబుధాబిలో చారిత్రాత్మక హిందూ మందిర నిర్మాణం ద్వారా ప్రేమ, సహనం, సామరస్యం వెల్లివిరియాలని అల్ నహ్యాన్ ఆకాంక్షించారు. BAPS కార్యక్రమాలకు తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని హిస్ హైనెస్ స్పష్టం చేశారు.


తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







