బైకర్ను ఢీకొట్టిన వాహనదారుడికి జైలు, 20,000 దిర్హామ్ల జరిమానా
- November 03, 2022
యూఏఈ: రోడ్డు ప్రమాద ఘటనలో బైకర్ను ఢీకొట్టిన జీసీసీ దేశానికి చెందిన వాహనదారుడికి మూడు నెలల జైలు శిక్షతోపాటు 20,000 దిర్హామ్ల జరిమానాను రస్ అల్ ఖైమా క్రిమినల్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ విధించింది. రస్ అల్ ఖైమాలోని రోడ్డుపై ఈ ఘటన చోటుచేసుకుంది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. మోటారుసైకిల్ను ఢీకొట్టడం, అతని ప్రాణాలకు హాని కలిగించడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, ఇతర నేరాలకు పాల్పడినట్లు తేలిన తర్వాత రస్ అల్ ఖైమా క్రిమినల్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ మోటారు డ్రైవర్కు శిక్షలు ఖరారు చేసింది.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







