దుబాయి లో కొల్లు రవీంద్ర
- April 21, 2016
అబుదాభి లోని ముస్సఫ్ఫా అస్సోసియేషన్ వారు చేస్తున్న ఉగాది వేడుకలకు ముఖ్య అతిధిగా కొల్లు రవీంద్రగారు విచ్చేశారు. మూడు రోజుల పర్యటనకు గాను నేడు దుబాయి కొల్లూరి వెంకట శివకుమార్ గారితో వచ్చారు. ఉగాది వేడుకలు ముగించికొని దుబాయి లో నివసిస్తున్న తెలుగు వలస కార్మికులతో ముచ్చటించనున్నారు. తదుపరి దుబాయి లోని పోర్ట్ ను సందర్శించి ఇక్కడి పనితీరును పరిశీలించనున్నారు. మాగల్ఫ్ శ్రీకాంత్, న్యాయవాది అనురాధ ఒబ్బిలిశెట్టి, సురేష్ ఒబ్బిలిశెట్టి రవి గారికి స్వాగతం పలికారు.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









