దుబాయి లో కొల్లు రవీంద్ర
- April 21, 2016
అబుదాభి లోని ముస్సఫ్ఫా అస్సోసియేషన్ వారు చేస్తున్న ఉగాది వేడుకలకు ముఖ్య అతిధిగా కొల్లు రవీంద్రగారు విచ్చేశారు. మూడు రోజుల పర్యటనకు గాను నేడు దుబాయి కొల్లూరి వెంకట శివకుమార్ గారితో వచ్చారు. ఉగాది వేడుకలు ముగించికొని దుబాయి లో నివసిస్తున్న తెలుగు వలస కార్మికులతో ముచ్చటించనున్నారు. తదుపరి దుబాయి లోని పోర్ట్ ను సందర్శించి ఇక్కడి పనితీరును పరిశీలించనున్నారు. మాగల్ఫ్ శ్రీకాంత్, న్యాయవాది అనురాధ ఒబ్బిలిశెట్టి, సురేష్ ఒబ్బిలిశెట్టి రవి గారికి స్వాగతం పలికారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







