ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రవాస కార్మికులకు ఆరోగ్య పరీక్షలు!
- November 07, 2022
కువైట్: ప్రవాస కార్మికులను పరీక్షించడంలో ప్రైవేట్ రంగాన్ని భాగస్వామ్యం చేయాలని కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. దీనికి సంబంధించి విధానాలు, సేవా రుసుములు, అనుసంధాన ప్రణాళిక తదితర అంశాలపై ప్రైవేట్ ఆరోగ్య సంస్థలు, ఆరోగ్య మంత్రిత్వ శాఖ మధ్య జరిగిన చర్చలు కొలిక్కివచ్చినట్లు సమాచారం. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలపై ఒత్తిడిని తగ్గించడం, కొన్ని పరీక్షల కోసం వెయిటింగ్ పీరియడ్ను తగ్గించడం, అంటు వ్యాధులను త్వరగా గుర్తించడం లాంటి చర్యల కోసం ప్రవేట్ ఆస్పత్రులతో ఒప్పందం చేసుకునేందుకు యత్నిస్తున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని ఓ ఉన్నతాధికారి వివరించారు.
తాజా వార్తలు
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం
- స్పీడ్ పోస్టు పేరుతో గంజాయి స్మగ్లింగ్..హైదరాబాద్లో భారీ రాకెట్ గుట్టురట్టు
- గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!







