ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రవాస కార్మికులకు ఆరోగ్య పరీక్షలు!
- November 07, 2022
కువైట్: ప్రవాస కార్మికులను పరీక్షించడంలో ప్రైవేట్ రంగాన్ని భాగస్వామ్యం చేయాలని కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. దీనికి సంబంధించి విధానాలు, సేవా రుసుములు, అనుసంధాన ప్రణాళిక తదితర అంశాలపై ప్రైవేట్ ఆరోగ్య సంస్థలు, ఆరోగ్య మంత్రిత్వ శాఖ మధ్య జరిగిన చర్చలు కొలిక్కివచ్చినట్లు సమాచారం. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలపై ఒత్తిడిని తగ్గించడం, కొన్ని పరీక్షల కోసం వెయిటింగ్ పీరియడ్ను తగ్గించడం, అంటు వ్యాధులను త్వరగా గుర్తించడం లాంటి చర్యల కోసం ప్రవేట్ ఆస్పత్రులతో ఒప్పందం చేసుకునేందుకు యత్నిస్తున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని ఓ ఉన్నతాధికారి వివరించారు.
తాజా వార్తలు
- శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా ఏర్పాటు చేస్తున్నాం: సీపీ సజ్జనార్
- రోహిత్ రెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ..కోర్టు కీలక ఆదేశాలు!
- యుద్ధం పై ట్రంప్ కీలక ప్రకటన.. 5 రోజులు బ్రేక్
- ఏపీలో మెగా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
- దుబాయ్కు జజీరా ఎయిర్వేస్ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- మూడు జోన్లుగా భాగ్యనగరం..సీఎం రేవంత్
- భూ మార్గాల ద్వారా కార్గో మళ్లింపు..కువైట్ కస్టమ్..!!
- ఖతార్ నేషనల్ లైబ్రరీ రీ ఓపెన్..టైమింగ్స్ ఇవే..!!
- రష్యన్ ఉప విదేశాంగ మంత్రితో బహ్రెయిన్ రాయబారి భేటీ..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు ఎంత మేర పెరగవచ్చు?









