పర్వతారోహణలో గాయపడిన మహిళను రక్షించిన రెస్క్యూ బృందాలు
- November 08, 2022
మస్కట్: అల్ హమ్రాలోని విలాయత్లో పర్వతారోహణలో గాయపడిన మహిళను సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ (సీడీఏఏ) రెస్క్యూ బృందాలు రక్షించాయి. అనంతరం అత్యవసర వైద్యసేవల కోసం ఆస్పత్రికి తరలించాయి. ఈ మేరకు సీడీఏఏ వెల్లడించింది. అల్ హమ్రాలోని విలాయత్లో పర్వతారోహణ సమయంలో ఒక మహిళ గాయపడినట్లు వచ్చిన సమాచారంతో అల్ దఖిలియా గవర్నరేట్లోని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ విభాగంలోని రెస్క్యూ బృందాలు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాయని, ఆమెకు అత్యవసర వైద్య సంరక్షణ అందించి, అవసరమైన చికిత్సను అందించడానికి ఆమెను ఆసుపత్రికి తరలించినట్లు సీడీఏఏ తెలిపింది.
తాజా వార్తలు
- అమెరికా మరో వీసా షాక్
- ఇరాన్ లో పెరుగుతున్న హింసాత్మకం..62 మంది మృతి
- కేటీఆర్ కు హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అంతర్జాతీయ ఆహ్వానం
- సంక్రాంతి సెలవుల పై కీలక అప్డేట్..
- ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
- రేపే PSLV-C62 ప్రయోగానికి కౌంటౌన్
- దోహాలో ప్రవాసీ భారతీయ దివస్ 2026 వేడుకలు—‘నారి శక్తి’కి ప్రత్యేక గౌరవం
- క్యాష్ లెస్ పేమెంట్స్ కు మారిన పూరీ అండ్ కరక్..!!
- ఇరాన్ ఆంక్షలతో బాస్మతి ఎగుమతులకు బ్రేక్
- గల్ఫ్ దేశాలలో 'ధురంధర్' నిషేధంపై ఫిర్యాదు..!!







