పర్వతారోహణలో గాయపడిన మహిళను రక్షించిన రెస్క్యూ బృందాలు
- November 08, 2022
మస్కట్: అల్ హమ్రాలోని విలాయత్లో పర్వతారోహణలో గాయపడిన మహిళను సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ (సీడీఏఏ) రెస్క్యూ బృందాలు రక్షించాయి. అనంతరం అత్యవసర వైద్యసేవల కోసం ఆస్పత్రికి తరలించాయి. ఈ మేరకు సీడీఏఏ వెల్లడించింది. అల్ హమ్రాలోని విలాయత్లో పర్వతారోహణ సమయంలో ఒక మహిళ గాయపడినట్లు వచ్చిన సమాచారంతో అల్ దఖిలియా గవర్నరేట్లోని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ విభాగంలోని రెస్క్యూ బృందాలు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాయని, ఆమెకు అత్యవసర వైద్య సంరక్షణ అందించి, అవసరమైన చికిత్సను అందించడానికి ఆమెను ఆసుపత్రికి తరలించినట్లు సీడీఏఏ తెలిపింది.
తాజా వార్తలు
- సోషల్ మీడియాకు KYC తప్పనిసరి..
- ఏపీ ప్రజలకు హెచ్చరిక..3 నెలలు తీవ్రమైన ఎండలు, వడగాలులు..
- లేపాక్షి రాయితీ అమ్మకాలకు విశేష స్పందన
- ఆయుష్మాన్ భారత్..రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స...
- వైజాగ్ ఆర్కే బీచ్లో కేఎఫ్సీ..ఇసుకతో భారీ ‘బకెట్’ ఆవిష్కరణ!
- మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి: కల్వకుంట్ల కవిత
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!









