ఐదు దుకాణాల్లో చోరీకి పాల్పడిన వ్యక్తి అరెస్ట్
- November 08, 2022
మస్కట్: ముసందమ్ గవర్నరేట్లోని ఐదు దుకాణాలలో దొంగతనం చేసిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపారు. ఐదు దుకాణాల నుండి డబ్బు, మెడికల్, వ్యక్తిగత ఉపకరణాలను దొంగిలించిన ఆరోపణలపై ఒక వ్యక్తిని ముసండం గవర్నరేట్ పోలీస్ కమాండ్ అరెస్టు చేసిందని ఆర్వోపీ వెల్లడించింది. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. షాపుల యజమానులు, వాణిజ్య సంస్థలు పర్యవేక్షణ, అలారం పరికరాలను ఇన్స్టాల్ చేసుకోవాలని, వారి ఆస్తులను భద్రపరచడానికి నివారణ చర్యలు చేపట్టాలని రాయల్ ఒమన్ పోలీసులు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఒమన్, కువైట్తో ఖతార్ సహకారం బలోపేతం..!!
- బీచ్లో స్టంట్స్..వ్యక్తి అరెస్టు..!!
- సౌదీలో ఇల్లీగల్ ప్రయాణీకుల రవాణాపై కఠిన చర్యలు..!!
- పిల్లిని చంపిన వ్యక్తి వీడియో వైరల్.. నెటిజన్లు ఆగ్రహం..!!
- ఇండియన్ క్లబ్ ‘ఆవాణి’ ఓనం ఫియస్టా..!!
- కువైట్ లో ఉత్సాహంగా వికసిత్ భారత్ రన్ ..!!
- తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల GO విడుదల..
- కనకదుర్గ ఆలయానికి నూతన పాలకమండలి..
- తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియామకం
- ఇ-కార్ రేసు కేసులో ఇద్దరు ఐఎఎస్ఐ పై ఎసిబి విచారణ