యూఏఈలో ఇద్దరిని కొట్టి చంపిన వ్యక్తి అరెస్ట్
- November 08, 2022
యూఏఈ: ఇద్దరు వ్యక్తుల మరణానికి కారణమైన అరబ్ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు షార్జా పోలీసులు వెల్లడించారు. ఓ అరబ్ వ్యక్తి ముగ్గురు వ్యక్తులపై దాడులకు పాల్పడినట్లు షార్జా పోలీస్ ఆపరేషన్స్ రూమ్ కు సమాచారం అందిందని పోలీసులు పేర్కొన్నారు. ఒక ఆసియా వ్యక్తిపై మొదటగా దాడికి పాల్పడ్డ నిందితుడు.. రెండో ఘటనలో ఇద్దరు అరబ్ జాతీయులపై భౌతిక దాడులకు తెగబడ్డాడని పోలీసులు వివరించారు. ఈ దాడుల్లో తీవ్రంగా గాయపడ్డ వారిలో ఇద్దరు వ్యక్తులు చికిత్స పొందుతూ మృతి చెందారని పోలీసులు తెలిపారు. నిందితుడిపై తదుపరి విచారణ కోసం కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్లు షార్జా పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ధోఫార్లో పోలీస్ ఏవియేషన్ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్..!!
- అయోధ్యలో బాలరాముడి నుదుట మెరిసిన ‘సూర్య తిలకం’
- భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన సిపి సజ్జనర్
- ఢిల్లీలో బంగారు బాబు గోల్డ్ అంతా సీజ్…
- భద్రాద్రిలో సీతారాముల కల్యాణ వైభవం: పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్
- ట్రంప్ నిర్ణయం..ఇరాన్ దాడులు 10 రోజులు వాయిదా
- ఇరాన్ పై అమెరికాకు నాటో మద్దతు.. కీలక ప్రకటన
- యూఏఈలో కొనసాగుతున్న వర్షాలు..దుబాయ్, షార్జాలో గరిష్ట ఉష్ణోగ్రత 25°C..!!
- ఇబ్రి నీట మునిగి ఇద్దరు ఒమన్ మహిళలు మృతి..!!
- జీసీసీకి ఫుడ్ సఫ్లై..ప్రధాని మోదీతో లూలూ ఛైర్మన్ భేటీ..!!









