యూఏఈలో ఇద్దరిని కొట్టి చంపిన వ్యక్తి అరెస్ట్
- November 08, 2022
యూఏఈ: ఇద్దరు వ్యక్తుల మరణానికి కారణమైన అరబ్ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు షార్జా పోలీసులు వెల్లడించారు. ఓ అరబ్ వ్యక్తి ముగ్గురు వ్యక్తులపై దాడులకు పాల్పడినట్లు షార్జా పోలీస్ ఆపరేషన్స్ రూమ్ కు సమాచారం అందిందని పోలీసులు పేర్కొన్నారు. ఒక ఆసియా వ్యక్తిపై మొదటగా దాడికి పాల్పడ్డ నిందితుడు.. రెండో ఘటనలో ఇద్దరు అరబ్ జాతీయులపై భౌతిక దాడులకు తెగబడ్డాడని పోలీసులు వివరించారు. ఈ దాడుల్లో తీవ్రంగా గాయపడ్డ వారిలో ఇద్దరు వ్యక్తులు చికిత్స పొందుతూ మృతి చెందారని పోలీసులు తెలిపారు. నిందితుడిపై తదుపరి విచారణ కోసం కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్లు షార్జా పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







