అంబులెన్స్లకు దారి ఇవ్వని వాహనదారులకు జరిమానా
- November 10, 2022
రియాద్: అంబులెన్స్లకు దారి ఇవ్వని వాహనదారులపై శిక్షార్హమైన చర్యలు తీసుకుంటామని సౌదీ పబ్లిక్ సెక్యూరిటీ డైరెక్టర్ లెఫ్టినెంట్ జనరల్ ముహమ్మద్ అల్-బస్సామి హెచ్చరించారు. అత్యవసర వాహనాలకు దారి ఇవ్వకుంటే దాన్ని ఉల్లంఘనగా భావించి వారికి జరిమానా విధించబడుతుందని తెలిపారు. భద్రత, ట్రాఫిక్ విభాగాలలో ఆటోమేషన్ వేగాన్ని పెంచాయని అల్-బస్సామి చెప్పారు. ఇది ట్రాఫిక్ భద్రత స్థాయిని పెంచడానికి దోహదపడిందని ఓ కార్యక్రమంలో పాల్గొన సందర్భంగా ముహమ్మద్ అల్-బస్సామి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి పాన్ దరఖాస్తులో మార్పులు
- ముంబై ఇండియన్స్ కొత్త రన్ చేజ్ రికార్డు
- డిజిటల్ చెల్లింపులకు 2FA తప్పనిసరి
- ఎగ్జిట్ డోర్ తెరిచేందుకు ప్రయత్నించిన ఇండిగో ప్రయాణికుడు
- ప్రాంతీయ పరిణామాలపై భారత ప్రధాని, క్రౌన్ ప్రిన్స్ చర్చలు..!!
- సౌదీలో రోడ్డు ప్రమాదంలో బహ్రెయిన్ వాసి మృతి..!!
- వర్షం వల్ల కలిగే నష్టానికి బీమా వర్తించదా? Dh25,000 బిల్లులు కట్టాల్సిందేనా?
- సంక్షోభ నిర్వహణలో ఖతార్ విజయం సాధించింది: న్యాయశాఖ మంత్రి
- ఒమన్లో 404 మందిని రక్షించిన రెస్క్యూ టీమ్స్..!!
- 2025లో కేసుల సంఖ్యలో 7.6% పెరుగుదల: కువైట్









