అంబులెన్స్లకు దారి ఇవ్వని వాహనదారులకు జరిమానా
- November 10, 2022
రియాద్: అంబులెన్స్లకు దారి ఇవ్వని వాహనదారులపై శిక్షార్హమైన చర్యలు తీసుకుంటామని సౌదీ పబ్లిక్ సెక్యూరిటీ డైరెక్టర్ లెఫ్టినెంట్ జనరల్ ముహమ్మద్ అల్-బస్సామి హెచ్చరించారు. అత్యవసర వాహనాలకు దారి ఇవ్వకుంటే దాన్ని ఉల్లంఘనగా భావించి వారికి జరిమానా విధించబడుతుందని తెలిపారు. భద్రత, ట్రాఫిక్ విభాగాలలో ఆటోమేషన్ వేగాన్ని పెంచాయని అల్-బస్సామి చెప్పారు. ఇది ట్రాఫిక్ భద్రత స్థాయిని పెంచడానికి దోహదపడిందని ఓ కార్యక్రమంలో పాల్గొన సందర్భంగా ముహమ్మద్ అల్-బస్సామి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







