హోటల్కు నిప్పు పెట్టిన యువకుడికి ఏడేళ్ల జైలు శిక్ష
- November 11, 2022
బహ్రెయిన్: హోటల్కు నిప్పు పెట్టిన యువకుడికి మొదటి హై క్రిమినల్ కోర్ట్ ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. అతను బుక్ చేసుకున్న గదికి నిప్పు పెట్టడం ద్వారా హోటల్కు జరిగిన నష్టపరిహారంతో కలిపి అతనికి BD 5,530 జరిమానా విధించింది. బాబ్ అల్-బహ్రెయిన్ సమీపంలోని మనామాలోని ఒక హోటల్లో ఈ ఘటన జరిగింది. తానున్న హోటల్ గదికి నిప్పు పెట్టడమే కాకుండా ఆ దృశ్యాలను వీడియో కూడా తీయడంతో.. భద్రతా దళాలు అతడిని అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారించగా..తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!
- సార్ రోడ్డు ప్రమాద నిందితుడికి 9 ఏళ్ల జైలుశిక్ష ఖరారు..!!
- ఆ దేశాలకు ప్రయాణిస్తే SR30,000 జరిమానా,ట్రావెల్ వ్యాన్..!!
- యూఏఈ విద్యా సంస్థల కీలక నిర్ణయం!
- జీ మెయిల్కి వింత పేర్లు పెడితే అకౌంట్ క్లోజ్









