హోటల్కు నిప్పు పెట్టిన యువకుడికి ఏడేళ్ల జైలు శిక్ష
- November 11, 2022
బహ్రెయిన్: హోటల్కు నిప్పు పెట్టిన యువకుడికి మొదటి హై క్రిమినల్ కోర్ట్ ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. అతను బుక్ చేసుకున్న గదికి నిప్పు పెట్టడం ద్వారా హోటల్కు జరిగిన నష్టపరిహారంతో కలిపి అతనికి BD 5,530 జరిమానా విధించింది. బాబ్ అల్-బహ్రెయిన్ సమీపంలోని మనామాలోని ఒక హోటల్లో ఈ ఘటన జరిగింది. తానున్న హోటల్ గదికి నిప్పు పెట్టడమే కాకుండా ఆ దృశ్యాలను వీడియో కూడా తీయడంతో.. భద్రతా దళాలు అతడిని అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారించగా..తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఫోన్పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం