హోటల్కు నిప్పు పెట్టిన యువకుడికి ఏడేళ్ల జైలు శిక్ష
- November 11, 2022
బహ్రెయిన్: హోటల్కు నిప్పు పెట్టిన యువకుడికి మొదటి హై క్రిమినల్ కోర్ట్ ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. అతను బుక్ చేసుకున్న గదికి నిప్పు పెట్టడం ద్వారా హోటల్కు జరిగిన నష్టపరిహారంతో కలిపి అతనికి BD 5,530 జరిమానా విధించింది. బాబ్ అల్-బహ్రెయిన్ సమీపంలోని మనామాలోని ఒక హోటల్లో ఈ ఘటన జరిగింది. తానున్న హోటల్ గదికి నిప్పు పెట్టడమే కాకుండా ఆ దృశ్యాలను వీడియో కూడా తీయడంతో.. భద్రతా దళాలు అతడిని అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారించగా..తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- మొహర్రం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- భారత పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. ఇది కేవలం ప్రయాణ పత్రం మాత్రమే: విదేశాంగ శాఖ
- డెకాయ్ ఆపరేషన్లతో పోలీసుల బాగోతం బట్టబయలు: సీపీ సజ్జనార్
- హోర్ముజ్ జలసంధి పై సుంకాలు ఉండవు..అమెరికాకు తెలిపిన ఇరాన్
- సైబర్ నేరాల నియంత్రణ పై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి
- కువైట్లో పశువుల షెడ్డులో ఘర్షణ.. ముగ్గురికి గాయాలు, ముగ్గురు అరెస్ట్
- వెనెజువెలాలో భూకంప భీభత్సం..
- భారత క్రికెట్ చరిత్రను మార్చిన రోజు
- క్రెడిట్ కార్డు యూజర్లకు RBI గుడ్ న్యూస్
- సమ్మర్ లో ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్: దుబాయ్







