హోటల్కు నిప్పు పెట్టిన యువకుడికి ఏడేళ్ల జైలు శిక్ష
- November 11, 2022
బహ్రెయిన్: హోటల్కు నిప్పు పెట్టిన యువకుడికి మొదటి హై క్రిమినల్ కోర్ట్ ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. అతను బుక్ చేసుకున్న గదికి నిప్పు పెట్టడం ద్వారా హోటల్కు జరిగిన నష్టపరిహారంతో కలిపి అతనికి BD 5,530 జరిమానా విధించింది. బాబ్ అల్-బహ్రెయిన్ సమీపంలోని మనామాలోని ఒక హోటల్లో ఈ ఘటన జరిగింది. తానున్న హోటల్ గదికి నిప్పు పెట్టడమే కాకుండా ఆ దృశ్యాలను వీడియో కూడా తీయడంతో.. భద్రతా దళాలు అతడిని అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారించగా..తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







