వినికిడి బాధితులకు అండగా ఉంటాం
- April 23, 2016
లేబర్ మరియు సోషల్ డెవలప్మెంట్ మినిస్టర్ జమీల్ హుమాయిదన్, ఇసా టౌన్లో బహ్రెయిన్ మరియు కువైట్ రిహాబిలిటేషన్ వద్ద 41వ అరబ్ వీక్ ఫర్ డెఫ్ ఈవెంట్ని ప్రారంభించారు. బహ్రెయిన్ డెఫ్ సొసైటీ ఛైర్మన్ అకీల్ అలి హస్సన్ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ మరియు సోషల్ డెవలప్మెంట్, వినికిడి సమస్యలతో బాధపడుతున్నవారి కోసం చేపడ్తున్న కార్యక్రమాల్ని ఈ సందర్భంగా వివరించారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహాకారలు అందిస్తుందని ఆయన చెప్పారు. వినికిడి లోపంతో బాధపడుతున్నవాకి షిఖాన్ అల్ ఫార్సి సెంటర్ ఫర్ టోటల్ కమ్యూనికేషన్ అందిస్తున్న సహాయం గురించి ఈ సందర్భంగా వివరించారు. వినికిడి లోపంతో బాధపడుతున్నవారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్న ఉద్యోగులను ఈ ఈవెంట్లో మినిస్టర్ మరియు బహ్రెయిన్ డెఫ్ సొసైటీ ఛైర్మన్ తదితరులు ఘనంగా సన్మానించారు.
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు









