బహ్రెయిన్లో ఇ-స్కామ్: ఇద్దరు ఆసియన్లు అరెస్ట్
- November 17, 2022
బహ్రెయిన్: ఈ-స్కామ్లు చేసి బాధితుల బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు దొంగిలించిన ఇద్దరు ఆసియన్లను అరెస్టు చేసినట్లు బహ్రెయిన్ యాంటీ ఎకనామిక్ క్రైమ్స్ డైరెక్టరేట్ ఆఫ్ యాంటీ కరప్షన్ అండ్ ఎకనామిక్ అండ్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ జనరల్ డైరెక్టరేట్ ప్రకటించింది. బ్యాంకు సిబ్బంది పేరుతో బాధితులకు నిందితులు కాల్స్ చేసి.. వారి రహస్య సమాచారాన్ని తస్కరించి మోసాలకు పాల్పడేవారిని అధికారులు వివరించారు. పక్కా సమాచారంతో నిందితులను అరెస్ట్ చేశామని, అలాగే మోసాలు చేసేందుకు నిందితులు ఉపయోగించిన పరికరాలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేయడానికి చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు పేర్కన్నారు. అటువంటి కాల్లకు ప్రతిస్పందించవద్దని పౌరులు, నివాసితులకు జనరల్ డైరెక్టరేట్ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







