బహ్రెయిన్లో ఇ-స్కామ్: ఇద్దరు ఆసియన్లు అరెస్ట్
- November 17, 2022
బహ్రెయిన్: ఈ-స్కామ్లు చేసి బాధితుల బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు దొంగిలించిన ఇద్దరు ఆసియన్లను అరెస్టు చేసినట్లు బహ్రెయిన్ యాంటీ ఎకనామిక్ క్రైమ్స్ డైరెక్టరేట్ ఆఫ్ యాంటీ కరప్షన్ అండ్ ఎకనామిక్ అండ్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ జనరల్ డైరెక్టరేట్ ప్రకటించింది. బ్యాంకు సిబ్బంది పేరుతో బాధితులకు నిందితులు కాల్స్ చేసి.. వారి రహస్య సమాచారాన్ని తస్కరించి మోసాలకు పాల్పడేవారిని అధికారులు వివరించారు. పక్కా సమాచారంతో నిందితులను అరెస్ట్ చేశామని, అలాగే మోసాలు చేసేందుకు నిందితులు ఉపయోగించిన పరికరాలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేయడానికి చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు పేర్కన్నారు. అటువంటి కాల్లకు ప్రతిస్పందించవద్దని పౌరులు, నివాసితులకు జనరల్ డైరెక్టరేట్ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు
- యూఏఈలో సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న ఇంధన ధరలు
- కువైట్లో భారీగా మద్యం స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్..!!
- ఒమన్లో వైద్య ఫీజుల మినహాయింపు జాబితాలో మార్పులు..!!
- సౌదీలో తప్పుడు సమాచారం ఇస్తే ఐదేళ్ల జైలు..SR2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్లో వాట్సాప్ మెసేజ్లు, వాయిస్ మెసేజ్లు అప్పు ఆధారాలుగా పనికొస్తాయా?
- బహ్రెయిన్లో విషాదం.. బాత్టబ్లో పడి మూడేళ్ల భారతీయ బాలుడి మృతి..!!
- యూఏఈలో 52 మంది బిలియనీర్లు.. వీరి మొత్తం సంపద ఎంతంటే?
- యూఏఈలో భారతీయులకు బయోమెట్రిక్ డేటా మోసాలపై హెచ్చరిక







