కువైట్లో ఏడుగురు దోషులకు ఉరిశిక్ష అమలు
- November 17, 2022
కువైట్: కువైట్లో 2017 తర్వాత తొలిసారిగా దోషులకు ఉరిశిక్ష అమలు చేశారు. వివిధ హత్య కేసులలో ఏడుగురికి పడ్డ మరణశిక్షను సెంట్రల్ జైలులో అధికారులు అమలు చేశారు. ఉరిశిక్ష పడ్డవారిలో ఒక ఇథియోపియన్ మహిళ, ఒక కువైట్ మహిళ, ముగ్గురు కువైట్ పురుషులు, ఒక సిరియన్, ఒక పాకిస్థానీ ఉన్నారు. చివరిసారిగా 2017 జనవరి 25న ఏడుగురికి ఉరిశిక్షలు అమలు చేశారు. కాగా, ఉరిశిక్షల అమలుపై పలు దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు
- యూఏఈలో సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న ఇంధన ధరలు
- కువైట్లో భారీగా మద్యం స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్..!!
- ఒమన్లో వైద్య ఫీజుల మినహాయింపు జాబితాలో మార్పులు..!!
- సౌదీలో తప్పుడు సమాచారం ఇస్తే ఐదేళ్ల జైలు..SR2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్లో వాట్సాప్ మెసేజ్లు, వాయిస్ మెసేజ్లు అప్పు ఆధారాలుగా పనికొస్తాయా?
- బహ్రెయిన్లో విషాదం.. బాత్టబ్లో పడి మూడేళ్ల భారతీయ బాలుడి మృతి..!!







