పాల పూరీ
- April 23, 2016
కావలసిన పదార్థాలు: గోధుమ పిండి- 2 కప్పులు, నెయ్యి- 2 టీ స్పూన్లు, పాలు- 4 కప్పులు, యాలకుల పొడి- 1/4 టీ స్పూను, పంచదార- 5 టేబుల్ స్పూన్లు, బాదం పప్పు తరుగు- 1 టేబుల్ స్పూను, ఉప్పు- రుచికి సరిపడా, నూనె- వేగించడానికి సరిపడా
తయారీ విధానం: ఒక గిన్నెలో గోధుమ పిండి, ఉప్పు, నెయ్యి, సరిపడా నీళ్ళు పోసి పూరీ పిండి కలుపుకోవాలి. ఆ పిండి ముద్దపై తడిగుడ్డ కప్పి అరగంట నానబెట్టాలి. ఈ లోగా ఒక గిన్నెలో పాలుపోసి సగం అయ్యే వరకూ మరిగించి, పంచదార, యాలుక పొడి వేసి పంచదార కరిగాక దించేయాలి. ఆ తరువాత పూరీ పిండితో చిన్న చిన్న పూరీలు చేసుకుని నూనెలో వేగించి, పాల మిశ్రమంలో వేసి బాదం తరుగు చల్లాలి.
తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









