పాల పూరీ
- April 23, 2016
కావలసిన పదార్థాలు: గోధుమ పిండి- 2 కప్పులు, నెయ్యి- 2 టీ స్పూన్లు, పాలు- 4 కప్పులు, యాలకుల పొడి- 1/4 టీ స్పూను, పంచదార- 5 టేబుల్ స్పూన్లు, బాదం పప్పు తరుగు- 1 టేబుల్ స్పూను, ఉప్పు- రుచికి సరిపడా, నూనె- వేగించడానికి సరిపడా
తయారీ విధానం: ఒక గిన్నెలో గోధుమ పిండి, ఉప్పు, నెయ్యి, సరిపడా నీళ్ళు పోసి పూరీ పిండి కలుపుకోవాలి. ఆ పిండి ముద్దపై తడిగుడ్డ కప్పి అరగంట నానబెట్టాలి. ఈ లోగా ఒక గిన్నెలో పాలుపోసి సగం అయ్యే వరకూ మరిగించి, పంచదార, యాలుక పొడి వేసి పంచదార కరిగాక దించేయాలి. ఆ తరువాత పూరీ పిండితో చిన్న చిన్న పూరీలు చేసుకుని నూనెలో వేగించి, పాల మిశ్రమంలో వేసి బాదం తరుగు చల్లాలి.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







