25 దుకాణాలలో చోరీలు.. ఇద్దరు నిందితులు అరెస్ట్
- November 23, 2022
మస్కట్ : దక్షిణ బతినాలో 25 దుకాణాల నుండి దొంగతనం చేసిన ఆరోపణలపై ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) వెల్లడించారు. సౌత్ బతినా గవర్నరేట్కు చెందిన పోలీస్ కమాండ్ 25 షాపుల్లో దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసిందని పేర్కొన్నారు. అరెస్టయిన నిందితులపై చట్టపరమైన చర్యలు ప్రారంభించబడ్డాయని ఒమన్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ వైద్యారోగ్య శాఖలో సరికొత్త స్కామ్!
- ప్రధాని నరేంద్ర మోదీతో సుందర్ పిచాయ్ భేటీ
- కువైట్ అంతటా మస్జీదుల్లో సందడి..!!
- అనుచిత సోషల్ మీడియా పోస్ట్ లపై స్కూల్స్ వార్న్..!!
- మక్కాలో 3,474 మునిసిపాలిటీ సిబ్బంది తనిఖీలు..!!
- పాత్రికేయుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి కొలుసు పార్థసారధి
- హెల్త్ సెంటర్ల వర్కింగ్ అవర్స్ ప్రకటించిన PHCC..!!
- ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఆలస్యం..మస్కట్ లో ప్రయాణికుల పాట్లు..!!
- గల్ఫ్ లో తొలి సింగిల్ ట్రావెల్ పాయింట్ ప్రారంభం..!!
- T20 World Cup 2026: భారత్ సూపర్-8 షెడ్యూల్ ఇదే..









