25 దుకాణాలలో చోరీలు.. ఇద్దరు నిందితులు అరెస్ట్
- November 23, 2022
మస్కట్ : దక్షిణ బతినాలో 25 దుకాణాల నుండి దొంగతనం చేసిన ఆరోపణలపై ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) వెల్లడించారు. సౌత్ బతినా గవర్నరేట్కు చెందిన పోలీస్ కమాండ్ 25 షాపుల్లో దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసిందని పేర్కొన్నారు. అరెస్టయిన నిందితులపై చట్టపరమైన చర్యలు ప్రారంభించబడ్డాయని ఒమన్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







