పొగాకు అమ్మిన ముగ్గురికి RO3,000 జరిమానా
- November 23, 2022
మస్కట్: సౌత్ బతినా గవర్నరేట్లోని బార్కా విలాయత్లో నమిలే పొగాకు వ్యాపారం చేసినందుకు ముగ్గురు ప్రవాసులపై RO3,000 జరిమానాను కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CPA) విధించింది. దక్షిణ బతినాలోని వినియోగదారుల రక్షణ విభాగం ఇటీవల వినియోగదారులకు నమిలే పొగాకు ఉత్పత్తులను విక్రయించిన ముగ్గురు ప్రవాసులను అరెస్టు చేసినట్లు సీపీఏ పేర్కొంది. ఇది 256/2015 పొగాకు వ్యాపారంపై నిషేధానికి సంబంధించిన సవరణల ఉల్లంఘన కిందకు వస్తుందని అథారిటీ తెలిపింది. నిందితులను అరెస్టు చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న నమిలే పొగాకు స్టాక్లను ధ్వంసం చేశఆరు. అలాగే వారిపై RO3,000 పరిపాలనా జరిమానా విధించినట్లు అథారిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- నెదర్లాండ్స్ పై భారత్ విజయం
- హైదరాబాద్లో హాట్ కేకుల్లా అమ్ముడైన హౌసింగ్ బోర్డు ప్లాట్లు
- ఏపీ: ఫిబ్రవరి 24న మంత్రివర్గ సమావేశం
- ఏప్రిల్ లో ముంబైలో ఘనంగా తొలి INCA అవార్డులు వేడుక
- సోషల్ మీడియాలో ‘ఓవర్ షేరింగ్’ చేస్తే డేంజర్ లో పడినట్లే!!
- రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల..
- తెలంగాణ వైద్యారోగ్య శాఖలో సరికొత్త స్కామ్!
- ప్రధాని నరేంద్ర మోదీతో సుందర్ పిచాయ్ భేటీ
- కువైట్ అంతటా మస్జీదుల్లో సందడి..!!
- అనుచిత సోషల్ మీడియా పోస్ట్ లపై స్కూల్స్ వార్న్..!!









