ఫిషింగ్ ఓడలో 20 మిలియన్ డాలర్ల డ్రగ్స్ స్వాధీనం
- November 24, 2022బహ్రెయిన్: గల్ఫ్ ఆఫ్ అడెన్లోని ఒక మత్స్యకార నౌక నుండి సుమారు $20 మిలియన్ల విలువైన డ్రగ్లను స్వాధీనం చేసుకున్నట్లు బహ్రెయిన్కు చెందిన సముద్ర టాస్క్ఫోర్స్ వెల్లడించింది. యూఎస్ నేవీ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ USS Nitze సహాయంతో సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించినట్లు పేర్కొంది. పక్కా సమాచారంలో చేపట్టిన తనిఖీల్లో ఫిషింగ్ ఓడల నుంచి 2,200 కిలోల హషీష్, 330 కిలోల మెథాంఫెటమైన్ లను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు సముద్ర టాస్క్ఫోర్స్ వెల్లడించింది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ