ఆకట్టుకున్న సౌతిండియా మ్యూసిక్ కాన్సర్ట్: సుశీలమ్మకు ఘన సత్కారం
- November 28, 2022
దుబాయ్: మ్యూజిక్ ఇండియా దుబాయ్ నిర్వహించిన “నోస్టాల్జియా రీలోడెడ్” – ఏ సౌతిండియన్ వింటేజ్ మ్యూజిక్ కాన్సర్ట్ ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నది.లెజెండ్ సౌతిండియన్ సింగర్ పి.సుశీల ఆలపించిన నోస్టాల్జిక్ పాటలను మ్యూజిక్ ఇండియా సింగర్స్ ఆలపించి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పద్మభూషణ్ శ్రీమతి పి.సుశీలను నిర్వాహకులు సాన్యో డాఫ్నే, దేవరాజన్, ప్రశాంతి చోప్రా, రాకేష్ మరింగంటి, శ్రీనివాసన్ గోవిందరాజన్ లతోపాటు భారతీయ కాన్సులేట్ అధికారులతో పాటు సంస్కృతి విభాగం కాన్సుల్స్ తాడు మాము, రామ్కుమార్ లు ఘనంగా సత్కారించారు.
టాలెంట్ జోన్ సమర్పించిన ఈ కార్యక్రమాన్నిఎంఆర్ గ్లోబల్ నిర్వహించింది. ట్రావెల్వింగ్స్ & యూరోటెక్ గ్యాస్ సర్వీసెస్ స్పాన్సర్ గా వ్యవహారించగా..యూఏఈ తెలుగు అసోసియేషన్, ముత్తమిళ సంఘం, అనురాధ వొబ్బిలిశెట్టి ప్రత్యేకంగా సన్మానించారు.మా గల్ఫ్, తినతంతి మీడియా సపోర్ట్ అందజేశారు.


తాజా వార్తలు
- లెజెండరీ యాక్షన్ స్టార్ చక్ నోరిస్ కన్నుమూత!
- వాట్సాప్లో అదిరిపోయే అప్డేట్
- శంకర నేత్రాలయ USA న్యూజెర్సీ వారి సంగీతం మరియు నృత్య కార్యక్రమం
- 109 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- అక్రమ బెట్టింగ్..300 యాప్ల పై కేంద్రం ఉక్కుపాదం!
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!









