ఆకట్టుకున్న సౌతిండియా మ్యూసిక్ కాన్సర్ట్: సుశీలమ్మకు ఘన సత్కారం
- November 28, 2022
దుబాయ్: మ్యూజిక్ ఇండియా దుబాయ్ నిర్వహించిన “నోస్టాల్జియా రీలోడెడ్” – ఏ సౌతిండియన్ వింటేజ్ మ్యూజిక్ కాన్సర్ట్ ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నది.లెజెండ్ సౌతిండియన్ సింగర్ పి.సుశీల ఆలపించిన నోస్టాల్జిక్ పాటలను మ్యూజిక్ ఇండియా సింగర్స్ ఆలపించి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పద్మభూషణ్ శ్రీమతి పి.సుశీలను నిర్వాహకులు సాన్యో డాఫ్నే, దేవరాజన్, ప్రశాంతి చోప్రా, రాకేష్ మరింగంటి, శ్రీనివాసన్ గోవిందరాజన్ లతోపాటు భారతీయ కాన్సులేట్ అధికారులతో పాటు సంస్కృతి విభాగం కాన్సుల్స్ తాడు మాము, రామ్కుమార్ లు ఘనంగా సత్కారించారు.
టాలెంట్ జోన్ సమర్పించిన ఈ కార్యక్రమాన్నిఎంఆర్ గ్లోబల్ నిర్వహించింది. ట్రావెల్వింగ్స్ & యూరోటెక్ గ్యాస్ సర్వీసెస్ స్పాన్సర్ గా వ్యవహారించగా..యూఏఈ తెలుగు అసోసియేషన్, ముత్తమిళ సంఘం, అనురాధ వొబ్బిలిశెట్టి ప్రత్యేకంగా సన్మానించారు.మా గల్ఫ్, తినతంతి మీడియా సపోర్ట్ అందజేశారు.
తాజా వార్తలు
- ఒమన్లో 19 మంది అరెస్టు..!!
- కువైట్లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!