ఆకట్టుకున్న సౌతిండియా మ్యూసిక్ కాన్సర్ట్: సుశీలమ్మకు ఘన సత్కారం
- November 28, 2022
దుబాయ్: మ్యూజిక్ ఇండియా దుబాయ్ నిర్వహించిన “నోస్టాల్జియా రీలోడెడ్” – ఏ సౌతిండియన్ వింటేజ్ మ్యూజిక్ కాన్సర్ట్ ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నది.లెజెండ్ సౌతిండియన్ సింగర్ పి.సుశీల ఆలపించిన నోస్టాల్జిక్ పాటలను మ్యూజిక్ ఇండియా సింగర్స్ ఆలపించి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పద్మభూషణ్ శ్రీమతి పి.సుశీలను నిర్వాహకులు సాన్యో డాఫ్నే, దేవరాజన్, ప్రశాంతి చోప్రా, రాకేష్ మరింగంటి, శ్రీనివాసన్ గోవిందరాజన్ లతోపాటు భారతీయ కాన్సులేట్ అధికారులతో పాటు సంస్కృతి విభాగం కాన్సుల్స్ తాడు మాము, రామ్కుమార్ లు ఘనంగా సత్కారించారు.
టాలెంట్ జోన్ సమర్పించిన ఈ కార్యక్రమాన్నిఎంఆర్ గ్లోబల్ నిర్వహించింది. ట్రావెల్వింగ్స్ & యూరోటెక్ గ్యాస్ సర్వీసెస్ స్పాన్సర్ గా వ్యవహారించగా..యూఏఈ తెలుగు అసోసియేషన్, ముత్తమిళ సంఘం, అనురాధ వొబ్బిలిశెట్టి ప్రత్యేకంగా సన్మానించారు.మా గల్ఫ్, తినతంతి మీడియా సపోర్ట్ అందజేశారు.


తాజా వార్తలు
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం
- స్పీడ్ పోస్టు పేరుతో గంజాయి స్మగ్లింగ్..హైదరాబాద్లో భారీ రాకెట్ గుట్టురట్టు
- గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!







