మస్కట్ విమానాశ్రయంలో డ్రగ్స్ స్మగ్లింగ్.. ఇద్దరు ప్రయాణికులు అరెస్ట్
- November 28, 2022
మస్కట్: మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద మొత్తంలో సైకోట్రోపిక్ టాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ విభాగం తెలిపింది. ఈ కేసులో ఇద్దరు ప్రవాసులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఇద్దరు ప్రయాణికుల నుండి పెద్ద మొత్తంలో సైకోట్రోపిక్ టాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కస్టమ్స్ అధికారులు తెలిపారు. అలాగే వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బును స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ప్రయాణికులు గంజాయిని కూడా కలిగి ఉన్నారని కస్టమ్స్ విభాగం వెల్లడించింది.
తాజా వార్తలు
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం
- స్పీడ్ పోస్టు పేరుతో గంజాయి స్మగ్లింగ్..హైదరాబాద్లో భారీ రాకెట్ గుట్టురట్టు
- గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!







