మస్కట్ విమానాశ్రయంలో డ్రగ్స్ స్మగ్లింగ్.. ఇద్దరు ప్రయాణికులు అరెస్ట్
- November 28, 2022
మస్కట్: మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద మొత్తంలో సైకోట్రోపిక్ టాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ విభాగం తెలిపింది. ఈ కేసులో ఇద్దరు ప్రవాసులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఇద్దరు ప్రయాణికుల నుండి పెద్ద మొత్తంలో సైకోట్రోపిక్ టాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కస్టమ్స్ అధికారులు తెలిపారు. అలాగే వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బును స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ప్రయాణికులు గంజాయిని కూడా కలిగి ఉన్నారని కస్టమ్స్ విభాగం వెల్లడించింది.
తాజా వార్తలు
- లెజెండరీ యాక్షన్ స్టార్ చక్ నోరిస్ కన్నుమూత!
- వాట్సాప్లో అదిరిపోయే అప్డేట్
- శంకర నేత్రాలయ USA న్యూజెర్సీ వారి సంగీతం మరియు నృత్య కార్యక్రమం
- 109 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- అక్రమ బెట్టింగ్..300 యాప్ల పై కేంద్రం ఉక్కుపాదం!
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!









