మస్కట్ విమానాశ్రయంలో డ్రగ్స్ స్మగ్లింగ్.. ఇద్దరు ప్రయాణికులు అరెస్ట్
- November 28, 2022
మస్కట్: మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద మొత్తంలో సైకోట్రోపిక్ టాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ విభాగం తెలిపింది. ఈ కేసులో ఇద్దరు ప్రవాసులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఇద్దరు ప్రయాణికుల నుండి పెద్ద మొత్తంలో సైకోట్రోపిక్ టాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కస్టమ్స్ అధికారులు తెలిపారు. అలాగే వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బును స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ప్రయాణికులు గంజాయిని కూడా కలిగి ఉన్నారని కస్టమ్స్ విభాగం వెల్లడించింది.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







