ఇంజినీర్ల సమస్యలు: కువైట్ విదేశాంగ మంత్రితో స్మితా పాటిల్ భేటీ
- November 29, 2022
కువైట్: భారతీయ ఇంజనీర్ల సమస్యలపై ఇండియన్ ఎంబసీ దృష్టి సారించింది. ఇదే విషయం చర్చించేందుకు నవంబర్ 28న కువైట్లోని కాన్సులర్ వ్యవహారాల సహాయ మంత్రి మిషాల్ ఇబ్రహీం ముదాఫ్తో ఇండియన్ ఎంబసీ ఛార్జ్ డి'అఫైర్స్ స్మితా పాటిల్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారతీయ ఇంజనీర్ల సమస్యలతో సహా కాన్సులర్, డయాస్పోరా విషయాలపై ఇరువురు చర్చించారు.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







