కువైట్ లో భారీ మద్యం తయారీ యూనిట్ ధ్వంసం
- December 07, 2022
కువైట్: అతిపెద్ద ఆల్కహాలిక్ పానీయాల తయారీ యూనిట్పై దాడి చేసి ధ్వంసం చేసినట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అల్ ముత్లా క్యాంప్లో పనిచేస్తున్న తయారీ యూనిట్ను భారతీయ నిర్వాసితులు స్థానికంగా శుద్ధి చేసిన ఆల్కహాల్ను ఉత్పత్తి చేసి విక్రయిస్తున్నారని పేర్కొంది. ప్రతిరోజూ 500 మద్యం బాటిళ్లను తయారు చేసే అక్రమ కర్మాగారంలో మద్యం నింపిన 2 వేల డబ్బాలు, బారెళ్లను సీజ్ చేసి ధ్వంసం చేసినట్లు తెలిపింది. పట్టుబడిన మద్యం తయారీలో ఉపయోగించిన వస్తువులతో పాటు పట్టుబడిన వారిని సంబంధిత అధికారులకు రిఫర్ చేశినట్లు తెలిపింది.
తాజా వార్తలు
- పోస్టాఫీస్లో అద్భుతమైన స్కీమ్..
- నోబెల్ గ్రహీత నర్గెస్కు మరో ఏడున్నరేళ్ల జైలు
- భారత దేశంలో తొలి సమగ్ర అవయవ మార్పిడి సంస్థ
- NEET UG 2026 నోటిఫికేషన్ విడుదల..
- గిరిజన పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం..సీఎం సీరియస్
- అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తాం: సీఎం రేవంత్
- హైదరాబాద్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశం
- తెలుగు రాష్ట్రాల్లో మొదలైన వేడిగాలులు
- పాపిరెడ్డిపాళెంలో 9 రోజుల ఉచిత కంటి వైద్య శిబిరం
- కువైట్ లో అనధికార ఫుడ్ సెల్లర్స్ పై కొరడా..!!









