30 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలపై సంతకం చేసి సౌదీ-చైనా
- December 09, 2022
సౌదీ: సౌదీ అరేబియాలో పర్యటిస్తున్న చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్.. సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ Xiతో "సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం"పై సంతకం చేశారు. సుమారు 30 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలపై ఇరువురు సంతకాలు చేశారు. గ్రీన్ హైడ్రోజన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రవాణా, నిర్మాణంతో సహా రంగాలలో 34 పెట్టుబడి ఒప్పందాలు కుదిరాయి. 110 బిలియన్ రియాల్స్ ($29.3 బిలియన్) విలువైన మరో 20 ఒప్పందాలపై సంతకాలు చేయాల్సి ఉందని స్టేట్ బ్రాడ్కాస్టర్ అల్ ఎఖ్బరియా తెలిపారు. మరోవైపు ప్రతి రెండు సంవత్సరాలకు రెండు దేశాల మధ్య దేశాధినేతల సమావేశాన్ని నిర్వహించడానికి ఇరుదేశాధినేతలు అంగీకరించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







