30 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలపై సంతకం చేసి సౌదీ-చైనా
- December 09, 2022
సౌదీ: సౌదీ అరేబియాలో పర్యటిస్తున్న చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్.. సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ Xiతో "సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం"పై సంతకం చేశారు. సుమారు 30 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలపై ఇరువురు సంతకాలు చేశారు. గ్రీన్ హైడ్రోజన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రవాణా, నిర్మాణంతో సహా రంగాలలో 34 పెట్టుబడి ఒప్పందాలు కుదిరాయి. 110 బిలియన్ రియాల్స్ ($29.3 బిలియన్) విలువైన మరో 20 ఒప్పందాలపై సంతకాలు చేయాల్సి ఉందని స్టేట్ బ్రాడ్కాస్టర్ అల్ ఎఖ్బరియా తెలిపారు. మరోవైపు ప్రతి రెండు సంవత్సరాలకు రెండు దేశాల మధ్య దేశాధినేతల సమావేశాన్ని నిర్వహించడానికి ఇరుదేశాధినేతలు అంగీకరించారు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







