అంతరిక్ష రంగంలో చరిత్ర సృష్టించిన యూఏఈ..
- December 12, 2022యూఏఈ: అరబ్ ప్రపంచంలోని మొట్టమొదటి లూనార్ రోవర్ రషీద్ను విజయవంతంగా ప్రయోగించడంతో అంతరిక్ష రంగంలో యూఏఈ చరిత్ర సృష్టించింది. ఇది 385,000 కి.మీ దూరం ప్రయాణించనున్నది. లూనార్ రోవర్ రషీద్ ప్రయోగం అరబ్ ప్రపంచంలో మొదటిది కాగా.. రోవర్ విజయవంతంగా చంద్రునిపై దిగితే.. చంద్రునికపై కాలుమోపిన నాల్గవ దేశంగా యూఏఈ చరిత్ర సృష్టిస్తుంది.
రషీద్ రోవర్ లాంచ్ కు దుబాయ్ మాజీ పాలకుడు దివంగత షేక్ రషీద్ బిన్ సయీద్ అల్ మక్తూమ్ పేరు పెట్టారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 11.38 గంటలకు (యూఏఈ సమయం) ప్రయోగం జరిగింది. ఎమిరేట్స్ లూనార్ మిషన్ సెప్టెంబరు 2020లో మొదటిసారిగా ప్రకటించింది. ఇప్పటివరకు టెక్నికల్ సమస్యలతో ప్రయోగాన్ని నాలుగు సార్లు వాయిదా వేశారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ