మొరాకో అభిమానుల కోసం 30 అదనపు విమానాలు
- December 13, 2022
రబాత్: ఫ్రాన్స్తో బుధవారం జరిగే చారిత్రాత్మక ప్రపంచ కప్ సెమీ-ఫైనల్ కోసం మొరాకో జాతీయ విమానయాన సంస్థ ఖతార్ కు 30 అదనపు విమానాలను నడుపనున్నట్లు తెలిపింది.
"ప్రపంచ కప్ సెమీ-ఫైనల్లో జాతీయ జట్టుకు మద్దతు ఇవ్వాలనుకునే చాలా మంది మొరాకోకులను ప్రపంచ కప్ సెమీ-ఫైనల్ కోసం ఖతార్ వెళ్లేందుకు రాయల్ ఎయిర్ మారోక్ కాసాబ్లాంకా, దోహా మధ్య ఎయిర్ బ్రిడ్జ్ను ఏర్పాటు చేసింది" అని ఆ సంస్థ ప్రకటించింది.
మొరాకో శనివారం క్రిస్టియానో రొనాల్డో ప్రాతినిధ్యం వహించిన పోర్చుగల్ను 1-0తో ఓడించిన విషయం తెలిసిందే. ప్రపంచ కప్ సెమీ-ఫైనల్కు అర్హత సాధించిన మొదటి ఆఫ్రికన్ లేదా అరబ్ జట్టుగా మొరాకో చరిత్ర సృష్టించింది.
తాజా వార్తలు
- గుజరాత్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- ఖతార్ ఎమిర్కు యూఏఈ అధ్యక్షుడి స్వాగతం
- రియాద్లో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో 5 రోజుల వర్షాలు..ఆరెంజ్ అలర్ట్
- ఏపీలో రేపటి నుండి ఎన్టీఆర్ వైద్యసేవలు బంద్!
- సైబర్ నేరాల నియంత్రణలో బ్యాంకర్లదే కీలక పాత్ర: సీపీ సజ్జనార్
- ఇండిగో కొత్త సీఈవోగా విలియం వాల్ష్
- పార్టనర్షిప్ బలోపేతానికి సౌదీ అరేబియా, కెనడా చర్చలు..!!
- జెరూసలేంలో ఇజ్రాయెల్ ఆంక్షలు..ఖండించిన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- దుబాయ్ లో కువైట్ ఆయిల్ ట్యాంకర్ పై ఇరాన్ దాడి..!!









