మొరాకో అభిమానుల కోసం 30 అదనపు విమానాలు
- December 13, 2022
రబాత్: ఫ్రాన్స్తో బుధవారం జరిగే చారిత్రాత్మక ప్రపంచ కప్ సెమీ-ఫైనల్ కోసం మొరాకో జాతీయ విమానయాన సంస్థ ఖతార్ కు 30 అదనపు విమానాలను నడుపనున్నట్లు తెలిపింది.
"ప్రపంచ కప్ సెమీ-ఫైనల్లో జాతీయ జట్టుకు మద్దతు ఇవ్వాలనుకునే చాలా మంది మొరాకోకులను ప్రపంచ కప్ సెమీ-ఫైనల్ కోసం ఖతార్ వెళ్లేందుకు రాయల్ ఎయిర్ మారోక్ కాసాబ్లాంకా, దోహా మధ్య ఎయిర్ బ్రిడ్జ్ను ఏర్పాటు చేసింది" అని ఆ సంస్థ ప్రకటించింది.
మొరాకో శనివారం క్రిస్టియానో రొనాల్డో ప్రాతినిధ్యం వహించిన పోర్చుగల్ను 1-0తో ఓడించిన విషయం తెలిసిందే. ప్రపంచ కప్ సెమీ-ఫైనల్కు అర్హత సాధించిన మొదటి ఆఫ్రికన్ లేదా అరబ్ జట్టుగా మొరాకో చరిత్ర సృష్టించింది.
తాజా వార్తలు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!







