నకిలీ విద్యుత్ మీటర్ రీడింగ్‌లు.. ఇద్దరు వ్యక్తులపై విచారణ

- December 23, 2022 , by Maagulf
నకిలీ విద్యుత్ మీటర్ రీడింగ్‌లు.. ఇద్దరు వ్యక్తులపై విచారణ

బహ్రెయిన్: విద్యుత్ మీటర్ రీడింగ్‌లను తప్పుగా చూపించినందుకు ఇద్దరు వ్యక్తులను విచారిస్తున్నట్లు బహ్రెయిన్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ (ఈడబ్ల్యుఏ) వెల్లడించింది.
రీడింగ్‌లను రికార్డ్ చేయడానికి EWA నియమించిన ఉద్యోగులు వాస్తవ రీడింగులను బదులు ఫాల్స్ రీడింగులను తీసి సంస్థను తప్పుదోవ పట్టించాడని ఆరోపించారు. కోర్టు రికార్డుల ప్రకారం, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఎలక్ట్రానిక్ రీడర్‌ను ఉపయోగించి మీటర్లలో తేదీలను తప్పుగా చూపించారు. ఈ కేసుకు సంబంధించిన విచారణలు హైకోర్టు క్రిమినల్ కోర్టులో ప్రారంభమయ్యాయని అథారిటీ తెలిపింది.
 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com