ఎయిర్ ఏషియా ఎయిర్లైన్స్ ప్రత్యేక ఆఫర్..
- December 25, 2022
ఎయిర్ ఏషియా విమానయాన సంస్థ నూతన సంవత్సరం సందర్భంగా ప్రత్యేక ఆఫర్ ను ప్రకటించింది. ప్రారంభ విమాన టిక్కెట్ ధర రూ.1,497గా నిర్ణయించింది. ఈ ఆఫర్ ఈ నెల 25వ తేదీ వరకు అమలులో ఉండనుంది.
ఈ ప్రత్యేక ఆఫర్ తో బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు వచ్చే ఏడాది జనవరి 15 నుంచి ఏప్రిల్ 14 లోపు ప్రయాణించాల్సి వుంటుందని పేర్కొంది. http://www.airasia.co.inవెబ్ సైట్, కంపెనీ మొబైల్ యాప్ ద్వారా టిక్కెట్లు బుకింగ్ చేసుకోవచ్చని తెలిపింది.
ఈ టిక్కెట్ ధర బెంగళూరు-కొచ్చి వర్తించనుందని వెల్లడించింది. ఆయా నగరాల మధ్య దూరం ఆధారంగా టిక్కెట్ ధర అధికంగా ఉండనున్నట్లు పేర్కొంది. మరోవైపు ఇండిగో కూడా రూ.2,2023కే విమాన టిక్కెట్ ను ఆఫర్ చేస్తోంది. అంతర్జాతీయంగా రూ.4,999గా నిర్ణయించింది.
తాజా వార్తలు
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!
- డమాస్కస్ కేఫ్ బాంబు దాడిని ఖండించిన ఒమన్..!!
- ఖతార్ అంతటా కస్టమర్ సాటిస్పెక్షన్ సర్వే 2026..!!
- జూన్ నెలలో 911 నెంబర్ కు 26 లక్షల కాల్స్..!!







