ఎయిర్ ఏషియా ఎయిర్లైన్స్ ప్రత్యేక ఆఫర్..
- December 25, 2022
ఎయిర్ ఏషియా విమానయాన సంస్థ నూతన సంవత్సరం సందర్భంగా ప్రత్యేక ఆఫర్ ను ప్రకటించింది. ప్రారంభ విమాన టిక్కెట్ ధర రూ.1,497గా నిర్ణయించింది. ఈ ఆఫర్ ఈ నెల 25వ తేదీ వరకు అమలులో ఉండనుంది.
ఈ ప్రత్యేక ఆఫర్ తో బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు వచ్చే ఏడాది జనవరి 15 నుంచి ఏప్రిల్ 14 లోపు ప్రయాణించాల్సి వుంటుందని పేర్కొంది. http://www.airasia.co.inవెబ్ సైట్, కంపెనీ మొబైల్ యాప్ ద్వారా టిక్కెట్లు బుకింగ్ చేసుకోవచ్చని తెలిపింది.
ఈ టిక్కెట్ ధర బెంగళూరు-కొచ్చి వర్తించనుందని వెల్లడించింది. ఆయా నగరాల మధ్య దూరం ఆధారంగా టిక్కెట్ ధర అధికంగా ఉండనున్నట్లు పేర్కొంది. మరోవైపు ఇండిగో కూడా రూ.2,2023కే విమాన టిక్కెట్ ను ఆఫర్ చేస్తోంది. అంతర్జాతీయంగా రూ.4,999గా నిర్ణయించింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







