ప్రపంచ రికార్డును సమంచేసిన క్రీడాకారిణి
- April 27, 2016
ఆర్చరీలో ఇప్పటి వరకు ఉన్న రికార్డును భారత క్రీడాకారిణి దీపిక కుమారి సమం చేసింది. ఇప్పటి వరకు ఆ రికార్డు దక్షిణ కొరియాకు చెందిన కి బొబే పేరు మీద ఉంది. 2015లో ఆమె 720కి 686స్కోర్ చేసి ప్రపంచ రికార్డును సాధించింది. ఇప్పుడు అదే స్కోరును దీపిక కుమారి సైతం సాధించింది. చైనాలోని షాంఘైలో జరుగుతున్న ఆర్చరీ ప్రపంచ కప్లో మహిళల రికర్వ్ ఈవెంట్లో ఆమె ఈ రికార్డును సమం చేసింది. ఇదిలా ఉండగా 2011, 2012, 2013ల్లో జరిగిన ప్రపంచకప్ల్లో దీపిక వరసగా వెండి పతకాలు సాధించింది. ఇదిలా ఉండగా ఆమె ఇప్పటికే రియో ఒలింపిక్స్కి అర్హత సాధించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు







