రెస్టారెంట్లు, కేఫ్లలో టూరిజం మంత్రిత్వ శాఖ తనిఖీలు
- December 28, 2022 
            మస్కట్: దోఫర్ గవర్నరేట్లో అవసరమైన అనుమతులు పొందకుండా కార్యకలాపాలను నిర్వహిస్తున్న రెస్టారెంట్లు, కేఫ్లతో సహా తొమ్మిది సంస్థలను హెరిటేజ్, టూరిజం మంత్రిత్వ శాఖ తనిఖీ చేసి, నోటీసులు జారీ చేసింది. పర్యాటక చట్టం కార్యనిర్వాహక నిబంధనలకు అనుగుణంగా చట్టపరమైన చర్యలు తీసుకోకుండా ఉండటానికి అవసరమైన అనుమతులు, లైసెన్సులు పొందే వరకు సంస్థలు తమ కార్యాకలాపాలను ఆపివేయాలని నోటీసుల్లో మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో అందుబాటులోకి రెండు కొత్త పార్కులు..!!
- ఖతార్ లో టీన్ హబ్ యూత్ ఫెస్ట్ 2025 ప్రారంభం..!!
- యూఏఈలో నవంబర్ కు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!
- సౌదీ అరేబియా ఆదాయం SR270 బిలియన్లు..!!
- KD 170,000 విలువైన డ్రగ్స్ సీజ్.. ప్రవాసుడు అరెస్టు..!!
- మస్కట్ లో ఎయిర్ కండిషనర్ల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- 'రన్ ఫర్ యూనిటీ'లో ముఖ్య అతిథిగా పాల్గొన్న చిరంజీవి
- సీఎం రేవంత్ రెడ్డితో సల్మాన్ ఖాన్ భేటీ..
- తెలంగాణ మంత్రిగా అజారుద్దీన్ కొత్త కెరీర్..
- నెట్వర్క్ ఆస్పత్రులకు వన్టైం సెటిల్మెంట్ నిర్ణయం







