12 ఏళ్ల తర్వాత ఆ సినిమాకి సీక్వెల్.! ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే.!
- December 29, 2022
నాగ చైతన్య, సమంత కాంబినేషన్లో వచ్చిన ‘ఏ మాయ చేశావె’ సినిమా అప్పట్లో ఓ సంచలనం. ఈ సినిమా ద్వారానే సమంత హీరోయిన్గా పరిచయమైంది.
అక్కడి నుంచే చై, సామ్ మధ్య స్నేహం కూడా విరిసింది. ఆ స్నేహమే ప్రేమగా పెరిగి పెద్దదై పెళ్లి వరకూ వెళ్లింది. పెళ్లయిన నాలుగేళ్లకే విడాకులు తీసుకున్నారనుకోండి.
అసలు మ్యాటర్ ఏంటంటే, 12 ఏళ్ల తర్వాత ఈ సినిమాకి సీక్వెల్ రాబోతోందట. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి ఇన్నేళ్ల తర్వాత మంచి కాన్సెప్ట్తో సీక్వెల్ రూపుదిద్దుకుంటోందట. ఆల్రెడీ స్క్రిప్టు పనులు పూర్తయ్యాయనీ సమాచారం.
ట్విస్ట్ ఏంటంటే, ఈ సినిమాలో హీరో నాగచైతన్యే కానీ, హీరోయిన్ సమంత కాదంట. రష్మికను హీరోయిన్గా తీసుకోబోతున్నారనీ తెలుస్తోంది. చై, సామ్ పర్సనల్ లైఫ్కి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలను ఈ సీక్వెల్లో చూపించబోతున్నారనీ టాక్ నడుస్తోంది.చూడాలి మరి.ఇది జస్ట్ ప్రచారమేనా.? నిజంగానే వారి వైవాహిక, విడాకుల జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన అంశాలను చూపిస్తారా.? అన్నది తెలియాలంటే ఇంకా చాలా టైమ్ వెయిట్ చేయాల్సి వుంది.
తాజా వార్తలు
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం
- వక్ఫ్ బోర్డు చట్టంలోని కొన్ని నిబంధనల పై సుప్రీం కోర్టు స్టే
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!