మత్తుపదార్థాల వినియోగ నిరోధంపై సుల్తాన్ సమీక్ష
- January 04, 2023
మస్కట్: సుల్తాన్ హైతం బిన్ తారిక్ అధ్యక్షతన మంగళవారం అల్ బరాకా ప్యాలెస్లో మంత్రి మండలి సమావేశం జరిగింది. మాదకద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్ధాల వ్యాప్తిపై డేటాను సమీక్షించారు. మత్తుపదార్థాల సమస్యను ఎదుర్కోవడంలో సంబంధిత విభాగాలు చేసిన ప్రయత్నాలను హిజ్ మెజెస్టి ది సుల్తాన్ అభినందించారు. సుల్తానేట్ ఆఫ్ ఒమన్ (2023-2028)లో డ్రగ్స్, సైకోట్రోపిక్ పదార్థాలను పరిష్కరించడానికి ఐదేళ్ల జాతీయ వ్యూహం ఆమోదించబడిందని సుల్తాన్ గుర్తుచేశారు. మత్తుపదార్థాల వినియోగం కారణంగా (ఆరోగ్యం, సామాజిక, ఆర్థిక, భద్రత) ప్రభావాలను పరిమితం చేయడానికి అవసరమైన నిరోధక చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన ఆదేశించారు.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









