మత్తుపదార్థాల వినియోగ నిరోధంపై సుల్తాన్ సమీక్ష
- January 04, 2023
మస్కట్: సుల్తాన్ హైతం బిన్ తారిక్ అధ్యక్షతన మంగళవారం అల్ బరాకా ప్యాలెస్లో మంత్రి మండలి సమావేశం జరిగింది. మాదకద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్ధాల వ్యాప్తిపై డేటాను సమీక్షించారు. మత్తుపదార్థాల సమస్యను ఎదుర్కోవడంలో సంబంధిత విభాగాలు చేసిన ప్రయత్నాలను హిజ్ మెజెస్టి ది సుల్తాన్ అభినందించారు. సుల్తానేట్ ఆఫ్ ఒమన్ (2023-2028)లో డ్రగ్స్, సైకోట్రోపిక్ పదార్థాలను పరిష్కరించడానికి ఐదేళ్ల జాతీయ వ్యూహం ఆమోదించబడిందని సుల్తాన్ గుర్తుచేశారు. మత్తుపదార్థాల వినియోగం కారణంగా (ఆరోగ్యం, సామాజిక, ఆర్థిక, భద్రత) ప్రభావాలను పరిమితం చేయడానికి అవసరమైన నిరోధక చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన ఆదేశించారు.
తాజా వార్తలు
- తెలంగాణలో 3 రోజులు రెడ్ అలర్ట్
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక
- కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి నివాసంలో ఈడీ సోదాలు
- విజయవాడ ఎయిర్పోర్టులో విదేశీ ప్రయాణికులకు ఎబోలా పరీక్షలు
- బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు గవర్నర్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు
- పౌరులకు, నివాసితులకు సుల్తాన్ ఈద్ అల్ అదా శుభాకాంక్షలు..!!
- యాత్రికులకు రికార్డుస్థాయిలో మషాయిర్ మెట్రో సేవలు..!!
- ఆన్లైన్ బుకింగ్ మోసాలపై కువైట్ హెచ్చరిక..!!









