మత్తుపదార్థాల వినియోగ నిరోధంపై సుల్తాన్ సమీక్ష
- January 04, 2023
మస్కట్: సుల్తాన్ హైతం బిన్ తారిక్ అధ్యక్షతన మంగళవారం అల్ బరాకా ప్యాలెస్లో మంత్రి మండలి సమావేశం జరిగింది. మాదకద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్ధాల వ్యాప్తిపై డేటాను సమీక్షించారు. మత్తుపదార్థాల సమస్యను ఎదుర్కోవడంలో సంబంధిత విభాగాలు చేసిన ప్రయత్నాలను హిజ్ మెజెస్టి ది సుల్తాన్ అభినందించారు. సుల్తానేట్ ఆఫ్ ఒమన్ (2023-2028)లో డ్రగ్స్, సైకోట్రోపిక్ పదార్థాలను పరిష్కరించడానికి ఐదేళ్ల జాతీయ వ్యూహం ఆమోదించబడిందని సుల్తాన్ గుర్తుచేశారు. మత్తుపదార్థాల వినియోగం కారణంగా (ఆరోగ్యం, సామాజిక, ఆర్థిక, భద్రత) ప్రభావాలను పరిమితం చేయడానికి అవసరమైన నిరోధక చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన ఆదేశించారు.
తాజా వార్తలు
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ నాలుగో రోజూ విపక్షాల నిరసన







