ఈ నెల 19న సికింద్రాబాద్-విజయవాడ వందేభారత్ రైలు ప్రారంభం
- January 08, 2023జనవరి 19 న-విజయవాడ మధ్య నడిచే వందేభారత్ ప్రధాని మోడీ ప్రారభించబోతున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఈ కార్యక్రమంలో ప్రధాని పచ్చజెండా ఊపి రైలును ప్రారంభిస్తారు.ముందుగా ఈ రైలు సికింద్రాబాద్-విజయవాడ మధ్య నడవనుంది.ఆ తరువాత ఇదే విశాఖ వరకు పొడించేందుకు ఆలోచన చేస్తున్నారు.ఈ రైలు ద్వారా సికింద్రాబాద్ విజయవాడకు నాలుగు గంటల్లోనే చేరుకొనే కలుగుతుంది.
ఇక ప్రధాని మోడీ ఈ 19 న ప్రధాని కర్ణాటక గుల్బర్గా హైదరాబాద్ చేరుకుంటారు.దేశ వ్యాప్తంగా వందే భారత్ రైళ్లను స్వయంగా ప్రారంభిస్తున్నారు. అందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలకు రైలు కేటాయిస్తూ రెండు నెలల క్రితం ప్రధాని అటు విశాఖ..ఇటు తెలంగాణలోని రామగుండం సమయంలో నిర్ణయం జరిగింది.వందేభారత్ ను ప్రారంభించటంతో పాటుగా రీడెవలప్ మెంట్ పనులకు ప్రధాని చేస్తారు.
ఇక వందేభారత్ ట్రైన్ విషయానికి వస్తే ... దేశంలోనే అత్యంత వెళ్లే సెమీ రైలు. గతేడాది భారత రైల్వే 7 వందేభారత్ ఎక్స్ ప్రెస్ లను మార్గాల్లో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం న్యూఢిల్లీ-వారణాసి, న్యూఢిల్లీ-కత్రా, గాంధీనగర్-ముంబయి సెంట్రల్, న్యూఢిల్లీ-అంబ్ అందౌరా, చెన్నై-మైసూరు, బిలాస్-నాగపూర్, హౌరా-న్యూ జల్పాయ్ స్టేషన్ల మధ్య వందేభారత్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. వందేభారత్ రైలు ట్రయల్ రన్ లో గంటకు 180 కిమీ వేగం విశేషం.
తాజా వార్తలు
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం