ఈ నెల 19న సికింద్రాబాద్-విజయవాడ వందేభారత్ రైలు ప్రారంభం
- January 08, 2023
జనవరి 19 న-విజయవాడ మధ్య నడిచే వందేభారత్ ప్రధాని మోడీ ప్రారభించబోతున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఈ కార్యక్రమంలో ప్రధాని పచ్చజెండా ఊపి రైలును ప్రారంభిస్తారు.ముందుగా ఈ రైలు సికింద్రాబాద్-విజయవాడ మధ్య నడవనుంది.ఆ తరువాత ఇదే విశాఖ వరకు పొడించేందుకు ఆలోచన చేస్తున్నారు.ఈ రైలు ద్వారా సికింద్రాబాద్ విజయవాడకు నాలుగు గంటల్లోనే చేరుకొనే కలుగుతుంది.
ఇక ప్రధాని మోడీ ఈ 19 న ప్రధాని కర్ణాటక గుల్బర్గా హైదరాబాద్ చేరుకుంటారు.దేశ వ్యాప్తంగా వందే భారత్ రైళ్లను స్వయంగా ప్రారంభిస్తున్నారు. అందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలకు రైలు కేటాయిస్తూ రెండు నెలల క్రితం ప్రధాని అటు విశాఖ..ఇటు తెలంగాణలోని రామగుండం సమయంలో నిర్ణయం జరిగింది.వందేభారత్ ను ప్రారంభించటంతో పాటుగా రీడెవలప్ మెంట్ పనులకు ప్రధాని చేస్తారు.
ఇక వందేభారత్ ట్రైన్ విషయానికి వస్తే ... దేశంలోనే అత్యంత వెళ్లే సెమీ రైలు. గతేడాది భారత రైల్వే 7 వందేభారత్ ఎక్స్ ప్రెస్ లను మార్గాల్లో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం న్యూఢిల్లీ-వారణాసి, న్యూఢిల్లీ-కత్రా, గాంధీనగర్-ముంబయి సెంట్రల్, న్యూఢిల్లీ-అంబ్ అందౌరా, చెన్నై-మైసూరు, బిలాస్-నాగపూర్, హౌరా-న్యూ జల్పాయ్ స్టేషన్ల మధ్య వందేభారత్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. వందేభారత్ రైలు ట్రయల్ రన్ లో గంటకు 180 కిమీ వేగం విశేషం.
తాజా వార్తలు
- సూక్ వాకిఫ్ లో 'ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్' ప్రారంభం..!!
- సోషల్ మీడియా బ్యాన్: స్క్రోలింగ్ చేస్తూ నిద్ర, భోజనం మానేస్తున్న పిల్లలు..!!
- కొన్ని వారాల్లోనే చమురు ఉత్పత్తి పునరుద్ధణ..!!
- మానవ అక్రమ రవాణా కేసులో మహిళకు ఏడేళ్ల జైలు శిక్ష..!!
- సౌదీలో 65% మంది పిల్లలు అనుచితమైన కంటెంట్కు గురవుతున్నారు..!!
- మిలన్లో ఒమన్-ఇటలీ కల్చరల్ ఎక్స్ పో ప్రారంభం..!!
- ఇరాన్ శాంతి ఒప్పందం..అమెరికా, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర విభేదాలు
- టెలిగ్రామ్ పై కేంద్రం విధించిన నిషేధాన్ని సమర్ధించిన ఢిల్లీ హైకోర్టు
- TOMCOM ఆధ్వర్యంలో ఇజ్రాయెల్లో కేర్ గివర్స్కు భారీ ఉద్యోగ అవకాశాలు
- ఫాస్ట్ ట్రాక్ పై అమెరికా వీసా ఛాన్స్..కానీ భారీ ఖర్చు!







