11 కిలోల బంగారం గెలుచుకున్న 44 మంది విజేతలు
- January 10, 2023
యూఏఈ: దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ సందర్భంగా 44 మంది 11 కిలోల బంగారాన్ని గెలుచుకున్నారు. దుబాయ్ జ్యువెలరీ గ్రూప్ ప్రకారం, ఇప్పటివరకు 44 మంది విజేతలుగా నిలిచారు. ఒక్కొక్కరు పావు కిలో బంగారం గెలుచుకున్నారు. 245 భాగస్వామ్య అవుట్లెట్లలో షాపింగ్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నారు. జనవరి 29, 2023 వరకు దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ జరుగనున్నది. ఈ సందర్భంగా ఒక్కొక్కరు పావు కిలో బంగారాన్ని గెలుచుకోవడానికి Dh500 లేదా అంతకంటే ఎక్కువ మొత్తంతో ఆభరణాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు విజేతలలో ఎక్కువ మంది భారతీయులు(27మంది) ఉండగా.. ఆ తర్వాత స్థానంలో పాకిస్థానీలు, బంగ్లాదేశ్, యూఏఈ జాతీయులున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..