సీఎస్ సోమేష్ కుమార్ కు బిగ్ షాక్ ఇచ్చిన హైకోర్టు
- January 10, 2023
హైదరాబాద్: తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ కు బిగ్ షాక్ ఇచ్చింది హైకోర్టు. రాష్ట్రంలో సోమేశ్ కుమార్ క్యాడర్ కేటాయింపును హైకోర్టు రద్దు చేసింది. అలాగే సోమేశ్ కుమార్ సొంత రాష్ట్రమైన ఏపీకి వెళ్లాలని హైకోర్టు సూచించింది. గతంలో క్యాబ్ ఇచ్చిన ఉత్తర్వులను కోర్టు కొట్టివేసింది. న్యాయవాది అభ్యర్ధనతో కోర్టు తీర్పు 3 వారాల పాటు నిలిపివేశారు. దీనిపై సీఎస్ సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.
రాష్ట్ర విభజనప్పుడు సోమేష్ కుమార్ ను ఏపీకి కేటాయించింది కేంద్రం. అయితే, కేంద్రం ఉత్తర్వులు నిలిపివేసి తెలంగాణలో కొనసాగేలా గతంలో క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. ఇప్పుడు సీఎస్ సోమేష్ కుమార్ క్యాడర్ కేటాయింపు వివాదంపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఇవాళ కీలక తీర్పు ఇచ్చింది.సీఎస్ సోమేష్ కుమార్ కొనసాగింపును హైకోర్టు రద్దు చేస్తూ ..ఏపికి వెళ్లాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- ఫ్రాన్స్ నుంచి 114 రాఫెల్ జెట్లను కుదుర్చుకున్న భారత్
- ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న భారతీయులు
- స్కూల్ పిక్నిక్లో స్టేల్ ఫుడ్.. పేరెంట్స్ ఫైర్..!!
- ప్రైజ్ అవార్డులపై కువైట్ సెంట్రల్ బ్యాంక్ కీలక నిర్ణయం..!!
- ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన కింగ్ సల్మాన్..!!
- ఆరాద్లోని మినీ హెరిటేజ్ విలేజ్లో అగ్నిప్రమాదం..!!
- వైరల్ ఛాలెంజ్ లపై దుబాయ్ పోలీసుల వార్నింగ్..!!
- 2026లోనూ ఖతార్ టూరిజం దూకుడు..!!
- కేఏ పాల్కు అమెరికాలో అరుదైన గౌరవం..
- ఆరోగ్య సలహాల కోసం Chat GPT ఉపయోగిస్తున్నారా..AIIMS వైద్యులు ఏం చెప్తున్నారంటే..







